TBJP
-
#Speed News
Kishan Reddy: తెలంగాణలో 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని రాష్ట్ర బీజేపీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్తో కలిసి వెళ్లిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని […]
Published Date - 05:39 PM, Thu - 18 April 24 -
#Speed News
Kishan Reddy: దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి
Kishan Reddy: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నిర్వహించిన భారీ రోడ్ షో విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు’’ అని ఆయన అన్నారు. నరేంద్రమోదీ […]
Published Date - 10:19 AM, Sat - 16 March 24 -
#Telangana
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్లో రోడ్షో నిర్వహించి, లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, మార్చి 18న జగిత్యాలలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఇటీవల ప్రధాని […]
Published Date - 05:03 PM, Thu - 14 March 24 -
#Speed News
TBJP: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TBJP: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులో మాట బయటపెట్టారు. రేపొద్దున తాను ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు తన గాళ్ ఫ్రెండ్కు కేబినెట్ హోదా ఇస్తానంటూ సంచలనానికి తెరతీశారు. 2028లో తాను సీఎం ప్లాన్ లో ఉన్నానని, ఆ తరువాత వాళ్లను విడిచి పెట్టేది లేదన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇటీవల ఎలాగైతే అన్నారో.. […]
Published Date - 08:58 PM, Mon - 11 March 24 -
#Speed News
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా ముందడుగులు
BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి […]
Published Date - 12:34 AM, Tue - 5 March 24 -
#Telangana
PM Modi: ఆదిలాబాద్ కు మోడీ రాక.. కీలక ప్రకటనకు ఛాన్స్!
PM Modi: మార్చి 4న ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఇన్ఛార్జ్లను నియమించారు. సమావేశం పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఇక్కడే మకాం వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రజలను సమీకరించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో అధికారుల కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఇందిరాప్రియ దర్శిని స్టేడియం గ్రౌండ్ను ఖరారు చేశారు. ప్రధాన మంత్రి కార్యక్రమం […]
Published Date - 10:45 AM, Sat - 2 March 24 -
#Speed News
TBJP: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ
TBJP: జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోందిఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖను […]
Published Date - 12:57 AM, Sat - 2 March 24 -
#Speed News
TBJP: బీజేపీ హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారు : ఈటల
TBJP: గజ్వేల్లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నాని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణాలే కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు, ప్రధాన […]
Published Date - 11:57 PM, Mon - 26 February 24 -
#Telangana
TBJP: తెలంగాణ బీజేపీ బిగ్ స్కెచ్, శ్రీరామ సెంటిమెంట్ తో ప్రజల్లోకి!
TBJP: పార్లమెంటరీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 17 సీట్లు సాధించి, మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధానమంత్రిని బలపరచడమే లక్ష్యంగా బీజేపీ ముందుంది. హిందూ భావాలతో ప్రతిధ్వనించిన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావడంతో, పవిత్రమైన భద్రాచలం వద్ద బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి […]
Published Date - 06:37 PM, Wed - 21 February 24 -
#Telangana
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక
Amit Shah: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి […]
Published Date - 05:34 PM, Tue - 20 February 24 -
#Speed News
LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు
LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడుతున్నారు.మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు ఎన్నికల ప్రచార రథాలను […]
Published Date - 06:00 PM, Sun - 18 February 24 -
#Speed News
Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి, మోడీకి అనుకూల వాతావరణం ఉంది: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో ఇతర పార్టీల సీనియర్ నాయకులు ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పీఎల్ […]
Published Date - 11:57 PM, Thu - 15 February 24 -
#Speed News
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ గురి, ఆ స్థానాలకు టార్గెట్
TBJP: గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కమలం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్థానాలతో పాటు మరో నాలుగు నుంచి ఐదు అంటే ఎనిమిది నుంచి తొమ్మిదిస్థానాలను గెలుచుకుని పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని వ్యూహరచనలు చేస్తుంది. వరంగల్, మహబూబ్నగర్, పెద్దపల్లి, మల్కాజ్గిరి, మహబూబాబాద్ స్థానాలపై కన్నేసింది. ఈ స్థానాల్లో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించి ఎలాగైనా గెలుచుకునే దిశగా కమలం […]
Published Date - 08:16 PM, Thu - 15 February 24 -
#Telangana
TBJP: దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు
TBJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశం అయింది. ఈ భేటీలో కిషన్రెడ్డితోపాటు లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్, ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిటీ ఒక్కో స్థానం నుంచి మూడు పేర్లు అధిష్ఠానానికి పంపనుంది. కాగా ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. సిట్టింగ్ స్థానలపై స్పష్టతకు వచ్చింది.సికింద్రాబాద్ నుంచి […]
Published Date - 09:51 PM, Mon - 12 February 24 -
#Speed News
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత
TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల నుంచి బరిలో దిగేందుకు ఈ […]
Published Date - 02:23 PM, Sat - 10 February 24