Swachh Andhra
-
#Andhra Pradesh
Minister Narayana : చెత్త పన్ను వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీ
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మచిలీపట్నంలోని లెగసీ వేస్ట్ (పూర్వవేళ స్మాల్-పూర్తి చెత్త) డంపింగ్ యార్డును పరిశీలించారు.
Date : 24-08-2025 - 12:15 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
Date : 14-07-2025 - 1:27 IST -
#Andhra Pradesh
World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 05-06-2025 - 11:32 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు
పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
Date : 15-02-2025 - 6:00 IST -
#Andhra Pradesh
CM Chandrababu : స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర , బీసీ సంక్షేమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, బీసీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యమంత్రి, వనరుల సద్వినియోగం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్వచ్చతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
Date : 14-02-2025 - 8:31 IST