Students
-
#World
Pakistan Student: ప్రాణాల మీదకు తీసుకొచ్చిన వాట్సాప్.. 22 ఏళ్ల విద్యార్థికి మరణశిక్ష విధించిన కోర్టు..!
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో 22 ఏళ్ల విద్యార్థికి మరణశిక్ష, 17 ఏళ్ల విద్యార్థికి (Pakistan Student) జీవిత ఖైదు విధించబడింది. ఇద్దరూ ఒకే కేసులో దోషులుగా తేలారు.
Date : 09-03-2024 - 8:53 IST -
#India
ISRO Vigyani : విద్యార్థులకు ‘ఇస్రో విజ్ఞాని’గా మారే ఛాన్స్.. అప్లై చేయండి
ISRO Vigyani : విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచేందుకు ‘ఇస్రో విజ్ఞాని’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Date : 02-03-2024 - 2:01 IST -
#Speed News
Hyderabad: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , గంజాయితో ఇద్దరు నిందితులను
Date : 22-02-2024 - 10:30 IST -
#Telangana
JEE Main Result 2024: జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
జేఈఈ మెయిన్ 2024 సెషన్-1 ఫలితాలు తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్ సాధించారు.
Date : 13-02-2024 - 3:20 IST -
#Telangana
Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్లో పురుగుల అన్నం
హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు.
Date : 08-02-2024 - 3:41 IST -
#Cinema
Varun Tej: స్టూడెంట్స్ మధ్యలో భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన వరుణ్ తేజ్?
మెగా హీరో ప్రిన్సెస్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిస
Date : 07-02-2024 - 9:30 IST -
#Speed News
Telangana: మాసాయిపేట ప్రభుత్వ బడికి ఎన్ఆర్ఐ కపూల్ రూ.60 లక్షలు అందజేత
Telangana: తను పుట్టి పెరిగిన సమాజానికి సాయం అందించడానికి డాక్టర్ మాధవి రెడ్డి, ఆమె భర్త డాక్టర్ శ్రీకాంత్ మందుమాల ముందుకొచ్చారు. మెదక్ లోని మాసాయిపేట మండలంలోని ఉన్నత పాఠశాలకు తమవంతు సాయం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ పౌరులు ఇద్దరూ జిల్లా పరిషత్ ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్ మరియు లైబ్రరీ భవనాన్ని నిర్మించారు. డాక్టర్ మాధవి గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె. వివిధ సంస్థల సహకారంతో వెనుకబడిన వర్గాల కోసం […]
Date : 22-01-2024 - 9:54 IST -
#Andhra Pradesh
CRY Analysis: ఏపీలో దారుణంగా పడిపోయిన హయ్యర్ సెకండరీ బాలికల నమోదు
ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో బాలికల నమోదు విపరీతంగా పెరిగినప్పటికీ సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలలో నమోదు రేటు చాలా వరకు పడిపోయిందని CRY నివేదిక వెల్లడించింది.
Date : 22-01-2024 - 5:42 IST -
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.
Date : 10-01-2024 - 6:48 IST -
#Viral
Students Cleaning Toilet: విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు
విద్యార్థులతో ఇష్టం వచ్చిన పనులు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. ఉన్నత చదువులు చదవాల్సిన విద్యార్థులను హెల్పర్స్ గా మారుస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగించారు.
Date : 28-12-2023 - 6:01 IST -
#Telangana
Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.
Date : 23-12-2023 - 4:24 IST -
#Speed News
OU Students: కంచె తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల నిరసన
OU Students: అడ్మినిస్ట్రేటివ్ భవనం చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం నాడు యూనివర్సిటీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వైపు ర్యాలీ చేపట్టారు. ముళ్ల తీగలు వర్సిటీల వైస్ఛాన్సలర్ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి […]
Date : 14-12-2023 - 5:44 IST -
#Speed News
NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి అనంతరం నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. […]
Date : 08-12-2023 - 12:47 IST -
#Speed News
Students Missing: తిరుమలలో తప్పిపోయిన విద్యార్థులు కామారెడ్డిలో ప్రత్యక్షం
తిరుమలకు చెందిన ఎస్ చంద్రశేఖర్, జి శ్రీవర్ధన్, వైభవ్ యోగేష్ తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు కామారెడ్డిలో లభ్యమయ్యారు. నిన్న సాయంత్రం తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థులు పరీక్షకు హాజరు కాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విద్యార్థుల ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థులు తిరుమల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు ఎక్కి ల్యాప్టాప్లు తీసుకుని వెళ్తున్నట్లు తేలింది. తదుపరి […]
Date : 07-12-2023 - 4:01 IST -
#India
Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. 18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ […]
Date : 02-12-2023 - 4:36 IST