Students
-
#Speed News
OU Students: కంచె తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల నిరసన
OU Students: అడ్మినిస్ట్రేటివ్ భవనం చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం నాడు యూనివర్సిటీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వైపు ర్యాలీ చేపట్టారు. ముళ్ల తీగలు వర్సిటీల వైస్ఛాన్సలర్ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి […]
Published Date - 05:44 PM, Thu - 14 December 23 -
#Speed News
NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి అనంతరం నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. […]
Published Date - 12:47 PM, Fri - 8 December 23 -
#Speed News
Students Missing: తిరుమలలో తప్పిపోయిన విద్యార్థులు కామారెడ్డిలో ప్రత్యక్షం
తిరుమలకు చెందిన ఎస్ చంద్రశేఖర్, జి శ్రీవర్ధన్, వైభవ్ యోగేష్ తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు కామారెడ్డిలో లభ్యమయ్యారు. నిన్న సాయంత్రం తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థులు పరీక్షకు హాజరు కాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, విద్యార్థుల ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా విద్యార్థులు తిరుమల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు ఎక్కి ల్యాప్టాప్లు తీసుకుని వెళ్తున్నట్లు తేలింది. తదుపరి […]
Published Date - 04:01 PM, Thu - 7 December 23 -
#India
Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. 18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ […]
Published Date - 04:36 PM, Sat - 2 December 23 -
#Telangana
Telangana: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ద్రోహం
తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో విద్యార్థులు, యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్, కోదాడ అభ్యర్థి ఎన్ పద్మావతితో కలిసి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రసంగిస్తూ
Published Date - 05:38 PM, Thu - 16 November 23 -
#Telangana
Telangana: 10 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఉద్యోగాల కల్పనపై దృష్టి
తెలంగాణ ప్రజల నాడిని కాంగ్రెస్ బాగానే గుర్తిస్తోందనిపిస్తోంది. ఇప్పటికే ఆరు హామీ పథకాల వాగ్దానాలతో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కానీ.. యువతకు నిరాశే మిగిలింది.
Published Date - 02:47 PM, Sun - 22 October 23 -
#Speed News
Israel-Hamas War: ‘ఆపరేషన్ అజయ్’
ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 06:05 AM, Thu - 12 October 23 -
#Speed News
Israel Attack: ఇజ్రాయెల్లో పది మంది నేపాలీ విద్యార్థులు మృతి
ఇజ్రాయెల్లో హమాస్ టెర్రర్ గ్రూప్ కొనసాగిస్తున్న ఉగ్రవాద దాడిలో 10 మంది నేపాలీ విద్యార్థులు మరణించినట్లు నేపాల్ ఎంబసీ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్లో దాదాపు 4,500 మంది నేపాలీ జాతీయులు సంరక్షకులుగా
Published Date - 08:17 AM, Mon - 9 October 23 -
#World
India To US: అమెరికాలో హైదరాబాదీల కష్టాలు
హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అమర్ గొంతు ఇన్ఫెక్షన్ తో అమెరికా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. స్టూడెంట్ వీసాపై ఆగస్టు 31న అమెరికాకు వెళ్లిన మహ్మద్ అమెర్ ప్రస్తుత పరిస్థితి అంత్యంత విషమం
Published Date - 01:30 PM, Fri - 29 September 23 -
#India
Rahul Gandhi : రాటు దేలిన రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని పప్పూ పప్పూ అని ఎద్దేవా చేసినవారు, ఇప్పుడు తప్పు తప్పు అని ఇక లెంపలు వేసుకోవాలి.
Published Date - 08:27 AM, Wed - 27 September 23 -
#Special
Assam School : పాత ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఆ స్కూల్ అడ్మిషన్ కన్ఫర్మ్..!
అస్సాం (Assam) లో మాత్రం ఓ స్కూల్ వెరైటీగా పాత ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే చాలు చదువు ఉచితంగా చెబుతున్నారట. అస్సాం లోని గౌహతిలో ఈ స్కూల్ ఉంది.
Published Date - 06:12 PM, Mon - 18 September 23 -
#Andhra Pradesh
CM Jagan: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ : సీఎం జగన్
రెండో విడతలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Published Date - 11:35 PM, Thu - 14 September 23 -
#Speed News
Road Accident: చేవెళ్ల కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు
Published Date - 02:08 PM, Sun - 10 September 23 -
#Telangana
Kakatiya University: చట్టబద్ధంగానే విద్యార్థుల అరెస్టులు : కమిషనర్ రంగనాథ్
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.
Published Date - 11:21 AM, Fri - 8 September 23 -
#Andhra Pradesh
Phones Banned : ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. పాఠశాలలోకి మొబైల్ ఫోన్స్ నిషేధం.. స్టూడెంట్స్, టీచర్స్ ఎవరైనా సరే..
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై పూర్తి నిషేధం(Mobile Phones Banned) విధించింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు మెమో జారీ చేశారు.
Published Date - 09:00 PM, Mon - 28 August 23