Stone Attack
-
#Andhra Pradesh
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Date : 14-06-2025 - 6:25 IST -
#Andhra Pradesh
Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
Stone Attack : చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు
Date : 23-11-2024 - 3:58 IST -
#Telangana
Vikarabad : కలెక్టర్ పై దాడిని ఖండించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి
Vikarabad : అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.
Date : 11-11-2024 - 5:26 IST -
#Telangana
Vikarabad : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్పై రాళ్ల దాడి
Vikarabad : గ్రామసభను గ్రామంలో కాకుండా ఊరికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఊరికి అవతల జరుగుతున్నగ్రామసభకు వెళ్లేది లేదని రైతులు తెగేసి చెప్పారు.
Date : 11-11-2024 - 3:20 IST -
#Telangana
BRS : పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి
పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.
Date : 03-09-2024 - 5:05 IST -
#Telangana
Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్
ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
Date : 03-09-2024 - 4:46 IST -
#Andhra Pradesh
Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు
Date : 27-05-2024 - 3:11 IST -
#Andhra Pradesh
Jagan Bandage : జగన్ గాయం..మటుమాయం అంటూ లోకేష్ సెటైర్లు
జగన్ ముఖంపై జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అయ్యిందని ఎద్దేవా చేశారు
Date : 27-04-2024 - 5:03 IST -
#Andhra Pradesh
CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో దుర్గారావును అర్ధరాత్రి పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.
Date : 21-04-2024 - 2:25 IST -
#Andhra Pradesh
Jagan : రాయి తగలడం తో జగన్ అంత మరచిపోతున్నాడా..? దీనికి కారణం పవన్ ఫై చేసిన కామెంట్లే..!!
పవన్ కళ్యాణ్ గతంలో పాలకొల్లులో పోటీ చేసాడు.. పిఠాపురం ఆయనకు నాలుగో నియోజకవర్గమని .. పవన్ కు నాలుగో భార్య లాగే నాలుగో నియోజకవర్గమంటూ జగన్ వ్యాఖ్యానించారు
Date : 20-04-2024 - 8:53 IST -
#Andhra Pradesh
YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
Date : 20-04-2024 - 6:23 IST -
#Andhra Pradesh
CM Jagan: పెరిగిన జగన్ బ్యాండేజ్ సైజ్..టీడీపీ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి ఘటన సంచలనంగా మారింది. ఒక సీఎంపై దాడి చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడంతో ఇష్యూ ప్రధాన వార్తగా మారిపోయింది.
Date : 17-04-2024 - 5:33 IST -
#Andhra Pradesh
AP Elections 2024; టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఏదైనా నిబంధనలను ఉల్లంగిస్తే ఉపేక్షించడం లేదు. అక్కడ ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేస్తే నోటీసులు జారీ చేస్తుంది.
Date : 16-04-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Jagan : ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
CM Jagan:సీఎం జగన్ విజయవాడ(Vijayawada)లో రోడ్ షో(Road show) సందర్భంగా జరిగిన రాయి దాడి(stone attack)లో గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆయన ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఈ ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఆయన మళ్లీ ప్రారంభించారు. కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసి […]
Date : 15-04-2024 - 2:37 IST -
#Andhra Pradesh
Stone Attack on Jagan : జగన్ ఫై దాడి చేసినవారిని పట్టిస్తే రూ.2 లక్షల నగదు బహుమతి
రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు
Date : 15-04-2024 - 2:15 IST