Steel Plant
-
#Andhra Pradesh
Steel Plant : కడప జిల్లాలో రూ.20,850 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
Steel Plant : సున్నపురాళ్ల పల్లెలో జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదించిన ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలుకాబోతుంది
Published Date - 08:46 PM, Sun - 27 July 25 -
#Andhra Pradesh
Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 07:29 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మరో గుడ్న్యూస్.. లోకేష్కి ఉక్కుమంత్రి కితాబు!
ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో మంత్రి కుమారస్వామితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ఈ ఇద్దరి సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్పై చర్చ సాగినట్లు సమాచారం.
Published Date - 06:49 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
Amarnath Reaction: తెలంగాణ బిడ్ దాఖలు పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్..
విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయ రగడ మళ్ళీ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించేందుకు సిద్ధమైన వేళా తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనేందుకు సిద్ధం కావడంతో రాజకీయంగా యూటర్న్ తీసుకుంది.
Published Date - 06:48 PM, Mon - 10 April 23 -
#Andhra Pradesh
KCR on Vizag Steel Plant: విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
Published Date - 12:07 PM, Mon - 10 April 23 -
#Andhra Pradesh
Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమ పదనిసలు
నవంబర్ ఒకటో తేదీకి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదానికి బలమైన సంబంధం ఉంది. ఆ రోజున పుట్టిన నినాదం ఇవాళ్టికి మారుమ్రోగుతోంది. కేంద్రం చేస్తోన్న ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అదే నినాదాన్ని
Published Date - 03:45 PM, Mon - 1 November 21 -
#Andhra Pradesh
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు
త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.
Published Date - 02:05 PM, Thu - 7 October 21