Sri Krishna Mukha Mandapam
-
#Andhra Pradesh
Tirumala: శోభాయమానంగా శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఏకాంత పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అమ్మవారి మూలమూర్తికి పుష్పాభిషేకం చేశారు.
Published Date - 11:13 PM, Thu - 9 December 21