Sports
-
#Speed News
Olympics Covid Cases: పారిస్ ఒలింపిక్స్లో 40 మందికిపైగా అథ్లెట్లకు కరోనా
పారిస్ ఒలింపిక్స్లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది.
Date : 06-08-2024 - 9:16 IST -
#Andhra Pradesh
Tirumala Temple: తిరుమలలో సందడి చేసిన ఇండియన్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్.. వీడియో..!
Tirumala Temple: దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టులో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు (Tirumala Temple) కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయాన్ని సందర్శించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు జట్టులోని ఇతర ప్లేయర్స్ రేణుకా సింగ్, షఫాలీ వర్మ, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలతో పాటు తదుపరి జట్టు సభ్యులు బుధవారం వారి ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఒక వీడియోలో ఆటగాళ్లు ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించగా, కొంతమంది […]
Date : 03-07-2024 - 5:29 IST -
#Speed News
Hyderabad Metro Extends Timings: ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..!
కిక్రెట్ అభిమానుల కోసం మెట్రో (Hyderabad Metro Extends Timings) సంస్థ తన సమయాల్లో మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రోరైలు సమయం పొడిగించబడ్డాయి.
Date : 27-03-2024 - 5:22 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Date : 19-03-2024 - 12:39 IST -
#Sports
Devendra Jhajharia: భారత పారాలింపిక్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా దేవేంద్ర ఝఝూరియా..!
భారత పారాలింపిక్ కమిటీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన దేవేంద్ర ఝఝరియా (Devendra Jhajharia) భారత పారాలింపిక్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Date : 09-03-2024 - 3:10 IST -
#Sports
Sai Praneeth Retirement: బ్యాడ్మింటన్ ఆటకు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్..!
భారత బ్యాడ్మింటన్ స్టార్ బి. సాయి ప్రణీత్ తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. అతను 31 సంవత్సరాల వయస్సులో బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ (Sai Praneeth Retirement) ప్రకటించాడు.
Date : 05-03-2024 - 7:38 IST -
#India
Today Top News: మర్చి 2న టాప్ న్యూస్
గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
Date : 02-03-2024 - 5:57 IST -
#Sports
England: రేపే భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న స్టోక్స్ సేన..!
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
Date : 22-02-2024 - 3:10 IST -
#Speed News
Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న అశ్విన్..!
టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు పెద్ద ఊరటనిస్తుంది.
Date : 18-02-2024 - 11:54 IST -
#Sports
Chris Gayle: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్.. తెలంగాణ టీమ్ కెప్టెన్ గా క్రిస్ గేల్..!
తెలంగాణ టీమ్ ను యూనివర్సల్ బాస్, విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) లీడ్ చేయనున్నాడు. ఈ మేరకు తెలంగాణ టైగర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆటగాడిగానే కాకుండా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
Date : 09-02-2024 - 12:16 IST -
#Sports
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Date : 30-01-2024 - 5:19 IST -
#Speed News
Mary Kom Announces Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ బాక్సర్.. కారణమిదే..?
భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ రిటైర్మెంట్ (Mary Kom Announces Retirement) ప్రకటించింది. మేరీకోమ్ చేసిన ఈ ప్రకటన అభిమానులకు పెద్ద షాకిచ్చింది.
Date : 25-01-2024 - 8:09 IST -
#Telangana
HCA : భారత్-ఇంగ్లండ్ టెస్టు విజయవంతంగా నిర్వహిస్తాం – హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా
Date : 19-01-2024 - 8:13 IST -
#Sports
MS Dhoni: ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్లో సందడి చేసిన ధోనీ..!
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఎంఎస్ ధోనీకి సంబంధించిన కొత్త వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
Date : 19-01-2024 - 12:22 IST -
#Sports
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Date : 16-01-2024 - 7:15 IST