Sports News
-
#Sports
అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్పై.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అగ్రశ్రేణి జట్లకు.. అసోసియేట్ దేశాలతో మ్యాచ్లు షెడ్యూల్ చేయడం సరికాదని చెప్పారు. ఇలా చేయడం వల్ల టోర్నీపై ఆసక్తి తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా వ్యూయస్షిప్ కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ నిర్ణయాలు టోర్నీకి తీరని నష్టం కలిగిస్తాయని అశ్విన్ హెచ్చరించారు. కాగా, గ్రూప్ దశలో టీమిండియా.. నమీబియా, యూఎస్ వంటి జట్లతో ఆడనుంది. ఈసారి […]
Date : 02-01-2026 - 4:41 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్ జట్టులో భారీ మార్పులు?!
ఒకటి రెండు సందర్భాల్లో తప్ప బీసీసీఐ సాధారణంగా ఐసీసీ ఈవెంట్లకు మొదట ఏ జట్టును ఎంపిక చేస్తే దాదాపు అదే జట్టుతో టోర్నమెంట్లోకి వెళ్తుంది.
Date : 01-01-2026 - 6:45 IST -
#Sports
హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?
బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న 'నమ్మకం' భారత్కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు.
Date : 01-01-2026 - 3:25 IST -
#Sports
స్టార్ క్రికెటర్ ఇంట విషాదం..
Sikandar Raza : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్కప్లో జింబాబ్వే జట్టుకు రజా నాయకత్వం […]
Date : 01-01-2026 - 11:17 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ముస్తాఫిజుర్ రెహమాన్పై బీసీసీఐ నిషేధం విధించబోతుందా?
బంగ్లాదేశ్లో ప్రస్తుతం భారత్ వ్యతిరేక నినాదాలు వినిపిస్తుండటంతో భారత ప్రజలు కూడా దానికి దీటుగా స్పందించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ముస్తాఫిజుర్ రెహమాన్పై నిషేధం విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Date : 31-12-2025 - 10:19 IST -
#Sports
దుబాయ్లో విరాట్ కోహ్లీ న్యూ ఇయర్ వేడుకలు!
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ నెల వరకు భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
Date : 31-12-2025 - 9:45 IST -
#Sports
షమీపై బీసీసీఐ స్టాండ్ ఇదేనా?
షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2025 మార్చిలో ఆడారు. అప్పటి నుండి గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆయన జట్టులో చోటు కోల్పోయారు.
Date : 31-12-2025 - 6:55 IST -
#Sports
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Date : 31-12-2025 - 5:15 IST -
#Sports
భారత క్రికెట్లో ఒక శకం ముగింపు.. 2025లో దిగ్గజాల ఆకస్మిక వీడ్కోలు!
సాంకేతికంగా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సాహా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు.
Date : 31-12-2025 - 3:42 IST -
#Sports
టీ20 ప్రపంచకప్ కోసం జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న మలింగ!
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్కు పదును పెట్టనున్నారు.
Date : 30-12-2025 - 10:44 IST -
#Speed News
శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. 5-0తో సిరీస్ కైవసం!
ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
Date : 30-12-2025 - 10:38 IST -
#Sports
అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి.. ఎవరా క్రికెటర్ మీకు తెలుసా ?
Hardik Pandya : భారత టెస్ట్ క్రికెట్ స్థిరత్వం కోసం మాజీ ఆటగాళ్లు అనుభవజ్ఞుల పాత్రపై దృష్టి సారించారు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి తిరిగి రావాలని రాబిన్ ఉతప్ప సూచించారు. నెం 7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు బలం చేకూరుతుందని, ఫిట్నెస్, ఫామ్ ఉంటే కమ్ బ్యాక్ అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ గెలవాలనే హార్దిక్ ఆశ కూడా దీనికి కారణం. 2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ […]
Date : 30-12-2025 - 12:10 IST -
#Sports
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని, వారిని ఫిట్గా ఉంచడం కోసం న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుండి కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
Date : 29-12-2025 - 6:57 IST -
#Sports
టీమిండియా టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ ఇతనే!
టీ-20 ఇంటర్నేషనల్స్లో హార్దిక్ పాండ్యా రికార్డులు అమోఘం. భారత్ తరపున టీ-20ల్లో 2 వేల పరుగులు, 100 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు హార్దిక్. 2025లో ఆడిన 12 ఇన్నింగ్స్లలో 153 స్ట్రైక్ రేట్తో 302 పరుగులు చేయడమే కాకుండా, 12 వికెట్లు కూడా పడగొట్టాడు.
Date : 29-12-2025 - 3:56 IST -
#Sports
బిగ్ బాష్ లీగ్లో భారత సంతతి ఆటగాడు జేసరిస్ వాడియా మెరుపులు!
వాడియా డిసెంబర్ 3, 2001న భారత్లో జన్మించారు. ఆయన బాల్యం ముంబైలో గడిచింది. యూత్ లెవల్లో బరోడా జట్టు తరపున ఆడారు. ఆ తర్వాత ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లారు.
Date : 29-12-2025 - 2:50 IST