Smriti Mandhana
-
#Sports
Smriti Mandhana Net Worth: ఈ మహిళ క్రికెటర్ సంపాదన ఎంతో తెలుసా.. బాగానే పోగేసిందిగా!
స్మృతి మంధానా ఇప్పటివరకు మహిళల జట్టు కోసం 103 వన్డేలు, 153 టీ20లు, 7 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె పేరిట అంతర్జాతీయ క్రికెట్లో 9 వేలకు పైగా పరుగులు నమోదైనాయి.
Published Date - 01:35 PM, Fri - 18 July 25 -
#Sports
IND-W Beat ENG-W: స్మృతి మంధానా సెంచరీ.. ఇంగ్లండ్పై భారత్ ఘనవిజయం!
టీ20 సిరీస్లోని మొదటి మ్యాచ్ నాటింగ్హామ్లో జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా మొదటి నుండి విజృంభించి షెఫాలీ వర్మాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
Published Date - 11:14 PM, Sat - 28 June 25 -
#Sports
Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. 7వ మహిళా క్రికెటర్గా రికార్డు!
100 వన్డేలతో పాటు స్మృతి 7 టెస్ట్ మ్యాచ్లు, 148 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. తన 100వ మ్యాచ్కు ముందు ఆమె 4288 పరుగులు చేసింది. ఇందులో 10 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి.
Published Date - 11:33 AM, Sun - 4 May 25 -
#Sports
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ అరుదైన గౌరవం!
16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ పిచ్లోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ వన్డే, టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా. టెస్టులో సచిన్ 329 ఇన్నింగ్స్లలో 53 సగటుతో 15,921 పరుగులు చేశాడు.
Published Date - 07:01 PM, Fri - 31 January 25 -
#Sports
Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి
ఈ అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. వారిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్ గా నిలిచింది.
Published Date - 02:11 PM, Tue - 28 January 25 -
#Speed News
India vs Ireland: మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన టీమిండియా!
ప్రతీక, మంధానల బ్యాటింగ్ కారణంగా భారత జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసిన టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
Published Date - 06:01 PM, Wed - 15 January 25 -
#Sports
Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు ప్రకటన.యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్లు జట్టులోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా, నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.
Published Date - 01:33 PM, Tue - 27 August 24 -
#Sports
Smriti Mandhana: అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బరిలోకి దిగనున్న స్మృతి మంధాన..!
స్మృతి మంధాన 2016లో తొలిసారిగా మహిళల బిగ్ బాష్ లీగ్లో పాల్గొంది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుతో మ్యాచ్ ఆడింది. దీని తర్వాత 2018-19లో ఆమె హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడగా, 2021లో ఆమె సిడ్నీ థండర్స్ జట్టులో భాగమైంది.
Published Date - 01:15 PM, Tue - 27 August 24 -
#Sports
India Women: చరిత్ర సృష్టించిన భారత్.. ఒకే రోజులో ఎక్కువ పరుగులు చేసిన రెండో జట్టుగా రికార్డు..!
India Women: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేడు టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకోవాలనే సౌతాఫ్రికా ఎదురుచూస్తోంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా గెలుపు రథాన్ని నిలిపి రెండోసారి టీ20 క్రికెట్లో ఆధిక్యత సాధించేందుకు భారత జట్టు ప్రయత్నిస్తుంది. ఈ గొప్ప మ్యాచ్కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు (India Women) దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బౌలర్లను చిత్తు చేసింది. 603 పరుగులు చేశారు చెన్నైలోని ఎంఏ […]
Published Date - 12:12 PM, Sat - 29 June 24 -
#Sports
Shafali Verma: చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు..!
Shafali Verma: భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య చెన్నైలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి రోజు నుంచే టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం జట్టు ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. ఈ మ్యాచ్లో షెఫాలీ వర్మ (Shafali Verma) డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. షెఫాలీ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించింది టెస్టు […]
Published Date - 05:00 PM, Fri - 28 June 24 -
#Sports
IND-W vs SA-W First ODI: దక్షిణాఫ్రికాపై సెంచరీతో కదం తొక్కిన స్మృతి మంధాన
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 143 పరుగుల భారీ తేడాతో భారత మహిళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీం ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట స్మృతి మంధాన సెంచరీతో విధ్వంసం సృష్టించగా ఆ తర్వాత లెగ్ స్పిన్నర్ ఆశా శోభన
Published Date - 10:38 PM, Sun - 16 June 24 -
#Sports
Smriti Mandhana: మరోసారి బాలీవుడ్ సింగర్తో స్మృతి మంధాన.. ఫోటోకు ఫోజు ఎలా ఇచ్చిందో చూడండి..!
RCB విజయం తర్వాత కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) బాలీవుడ్ సంగీతకారుడు పలాష్ ముచ్చల్తో కలిసి కనిపించింది. పలాష్.. స్మృతితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు.
Published Date - 12:30 PM, Mon - 18 March 24 -
#Sports
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి తొలిసాగి ఛాంపియన్గా నిలిచింది.
Published Date - 10:46 PM, Sun - 17 March 24 -
#Sports
WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ
టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్కు 7.1 ఓవర్లలో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు
Published Date - 10:23 PM, Sun - 17 March 24 -
#Sports
Smriti Mandhana: ఆర్సీబీ కెప్టెన్గా స్మృతి మంధాన.. ప్రకటించిన కోహ్లీ, డుప్లిసిస్
మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మహిళల భారత జట్టు స్టార్ బ్యాట్స్మన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కెప్టెన్గా ఎంపికైంది. శనివారం ఉదయం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ మంధానను కెప్టెన్గా నియమిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
Published Date - 10:56 AM, Sat - 18 February 23