Shivsena
-
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు దాదాపుగా ఖరారయ్యాయి!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సీట్ల కేటాయింపుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), మరియు కాంగ్రెస్తో కూడిన ఎంవీఏ, ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, కాంగ్రెస్ 105 నుండి 110 స్థానాలు, శివసేన (యూబీటీ) 85 నుండి 90 స్థానాలు, మరియు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి […]
Date : 23-10-2024 - 2:39 IST -
#India
Eknath Shinde : గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారికి ఏమి తెలుసు పేదల బాధలు..?
బాలికలు, మహిళలు 'మోసపూరిత' , 'సవతి సోదరుల'తో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సోమవారం కోరారు. ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు సీఎం షిండే కౌంటర్ ఇచ్చారు.
Date : 12-08-2024 - 6:32 IST -
#India
Shiv Sena-Telangana Entry : తెలంగాణ ఎన్నికల బరిలో శివసేన.. పోటీ చేసేది ఆ నియోజకవర్గాల్లోనే !
Shiv Sena-Telangana Entry : తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మహారాష్ట్రలోకి విస్తరణను వేగవంతం చేసిన తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 16-08-2023 - 11:05 IST -
#India
Maharashtra Politics Judgment : ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్ వర్గం), శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు (Maharashtra Politics Judgment) వెలువరించింది.
Date : 11-05-2023 - 5:58 IST -
#Speed News
Modi: ఫకీరు కాదు: ఎంపీ సంజయ్ రౌత్
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తన కాన్వాయ్లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 కారును చేర్చుకోవడంతో ఇక నుంచి మోడీ ఫకీరు అని చెప్పుకొడని రౌత్ అన్నారు. ఈ మేరకు సామ్నా పత్రిక లో మోడీని ఉద్దేశించి ప్రస్తావించారు.మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దేశీయంగా తయారైన కార్ను వినియోగించారని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ తన సెక్యూరిటీని ఇందిరా గాంధీ మార్చుకోలేదని […]
Date : 03-01-2022 - 2:10 IST -
#Speed News
India: విచారణకు హాజరైన కంగనా..
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను ఆమె తీవ్రవాదులతో పోల్చారు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై ముంబైలోని ఖార్ పోలీసు స్టేషన్ లో ఎప్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసులు కంగనా రనౌత్ ను జనవరి 25 వరకు అరెస్టు చేయము అని కోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యం లో […]
Date : 23-12-2021 - 1:05 IST