Kashmir: ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి, 25మందికి గాయాలు
- By Balu J Published Date - 03:33 PM, Thu - 14 December 23
Kashmir: ఉత్తర కాశ్మీర్లో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బందీపొరాలో రాత్రిపూట తరచుగా సంచరిస్తోంది. తాజాగా ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. బందిపోరా జిల్లా చక్ అర్సలాన్ ఖాన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వన్యప్రాణి సంరక్షణ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది ఎలుగుబంటిని ట్రాప్ చేసి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు, కేటీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
Related News
London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం
లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.