Secundrabad
-
#Telangana
Ujjaini Mahankali Bonalu : వైభవంగా రంగం కార్యక్రమం..ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?
రంగంలో అమ్మవారి ప్రతినిధిగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేసిన తీరు భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయానుసారం అమ్మవారి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ యేడాది వర్షాలు బాగా కురుస్తాయి.
Date : 14-07-2025 - 10:23 IST -
#Telangana
KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. […]
Date : 01-04-2024 - 9:27 IST -
#Telangana
KTR: లోక్సభ బరిలో కేటీఆర్, కేసీఆర్ ఆదేశిస్తే పోటీకి సై!
KTR: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ను లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సికింద్రాబాద్, లేదా మల్కాజిగిరి నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇదే అంశంపై చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ సానుకూలత చూపలేదట. అలా అని […]
Date : 07-01-2024 - 1:22 IST -
#Speed News
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం
TSRTC: డిసెంబర్ 15 నుంచి సికింద్రాబాద్- పటాన్చెరు మార్గంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రకటించింది. ఈ బస్సులు శుక్రవారం (తేదీ: 15.12.2023) నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు అందుబాటులో ఉంటుంది. రూట్ నంబర్ 219 ఉన్న ఈ బస్సులు ప్యారడైజ్, బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి మీదుగా పటాన్చెరు చేరుకుంటాయి. ఆ తర్వాత అదే మార్గంలో తిరిగి సికింద్రాబాద్కు చేరుకుంటుంది. […]
Date : 14-12-2023 - 12:14 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు
సాంకేతిక కారణాలతో దాని స్థానంలో ప్రత్యామ్నాయ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Date : 17-08-2023 - 11:37 IST -
#Telangana
Modi 2lakh Ex-gratia: మృతుల కుటుంబాలకు మోడీ రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా
సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
Date : 13-09-2022 - 11:51 IST -
#Speed News
Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతులు
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7గురు మరణించారు.
Date : 13-09-2022 - 7:31 IST -
#Telangana
Secundrabad Violence : వెలుగులోకి రైళ్లకు నిప్పుపెడుతున్న వీడియోలు
అగ్నిపథ్ వ్యతిరేకంగా నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
Date : 22-06-2022 - 5:08 IST -
#Speed News
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్.. మూడోరోజు ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న నిరసనల సందర్భంగా మూడో రోజు ఆదివారం కూడా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది. KSR బెంగళూరు-దానాపూర్, దానాపూర్-KSR బెంగళూరు, SVMT బెంగళూరు-పాట్నా, దానాపూర్-సికింద్రాబాద్, గయా-చెన్నై సెంట్రల్ మరియు రెక్సాల్-హైదరాబాద్ రైళ్లను రద్దు చేసింది. చెన్నై సెంట్రల్-హెచ్. నిజాముద్దీన్ మరియు ఎర్నాకులం-పాట్నా రీషెడ్యూల్ చేయబడ్డాయి. గతంలో రద్దు చేసిన […]
Date : 19-06-2022 - 4:31 IST -
#Speed News
HRC : సికింద్రాబాద్ ఘటనలపై స్పందించిన మానవహక్కుల కమిషన్..!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ (HRC)స్పందించింది.
Date : 18-06-2022 - 11:40 IST -
#Special
Army Aspirants: ఇది స్కీం కాదు స్కాం.. ఆర్మీ అభ్యర్థుల కన్నీటి కథ!
రెండున్నర సంవత్సరాల క్రితం అంటే కరోనాకి ముందు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఉద్యోగ భర్తీ కోసం ఒక ప్రకటన చేశారు.
Date : 18-06-2022 - 1:09 IST -
#Speed News
CM KCR: రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్కు వ్యతిరేకంగా ధర్నాలో పాల్గొని
Date : 18-06-2022 - 10:43 IST -
#Speed News
CM KCR : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…!!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్.
Date : 18-06-2022 - 12:12 IST