Modi 2lakh Ex-gratia: మృతుల కుటుంబాలకు మోడీ రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా
సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
- By Balu J Published Date - 11:51 AM, Tue - 13 September 22
సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి 2 లక్షలు గాయపడిన వారికి 50,000 రూపాయలను ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉంది.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందజేస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు రూ.50,000 చెల్లిస్తామని మోడీ వెల్లడించారు. సికింద్రాబాద్లోని రూబీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.