Section 144
-
#India
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144సెక్షన్ అమలు
Mukhtar Ansari Death : గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ మరణంతో ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh) పోలీసులు హైఅలర్ట్(High alert) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్(144 Section) విధించారు. ప్రజలు ఎక్కడా గుమికూడదని ప్రకటించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు బలగాలను మోహరించారు. అన్సారీ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసుల ఐటీ సెల్ గట్టి నిఘా పెట్టింది. అన్సారీ మృతదేహానికి శవపరీక్ష చేసి కుటుంబసభ్యులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద […]
Published Date - 02:59 PM, Fri - 29 March 24 -
#India
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను […]
Published Date - 02:14 PM, Mon - 12 February 24 -
#India
Farmers Protest : మోడీకి మరో పరీక్ష.. లక్షలాది రైతన్నల ‘చలో ఢిల్లీ’
Farmers Protest : ఉత్తరాది రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు.
Published Date - 10:21 AM, Sun - 11 February 24 -
#India
Curfew In Nuh : ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత.. హర్యానాలోని నూహ్ లో కర్ఫ్యూ
Curfew In Nuh : రెండు వర్గాల మధ్య సోమవారం ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నూహ్ పట్టణంలో ఇవాళ కర్ఫ్యూ విధించారు.
Published Date - 11:10 AM, Tue - 1 August 23 -
#Andhra Pradesh
Konaseema Issue: అష్టదిగ్భంధంలో అమలాపురం…ఇంటర్నెట్ సేవలు బంద్…!!
వాట్సాప్ మెసేజ్ లు కొంపముంచ్చాయన్న అనుమానంతో అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.
Published Date - 12:01 PM, Wed - 25 May 22 -
#South
Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము కాబట్టి, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు సరైన భద్రతా చర్యలను అమలు […]
Published Date - 09:59 AM, Thu - 10 February 22