SCO Summit
-
#World
Vladimir Putin: అమెరికా సుంకాలపై పుతిన్ ఆగ్రహం
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా వాణిజ్య విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు. భారత్, చైనా వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలను అమెరికా భారీ సుంకాల రూపంలో ఆర్థిక ఒత్తిడికి గురి చేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 11:34 AM, Thu - 4 September 25 -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Published Date - 05:58 PM, Mon - 1 September 25 -
#World
Vladimir Putin : ఉక్రెయిన్తో యుద్ధానికి ప్రధాన కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు
Vladimir Putin : చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:20 PM, Mon - 1 September 25 -
#India
SCO Summit : ఒకే ఫ్రేమ్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, కుడివైపు షీ జిన్పింగ్ ఉన్నారు.
Published Date - 10:37 AM, Mon - 1 September 25 -
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Published Date - 05:33 PM, Sun - 31 August 25 -
#India
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ప్రధాని మోడీ ఇవాళ (ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానమైన కార్యక్రమం టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం. SCO సమ్మిట్లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నాయకులు ఆహ్వానితులయ్యారు.
Published Date - 05:01 PM, Sat - 30 August 25 -
#India
PM Modi : జపాన్లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:39 AM, Fri - 29 August 25 -
#India
PM Modi China Visit: ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన.. SCO సదస్సులో పుతిన్, జిన్పింగ్లతో భేటీ!
జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Published Date - 03:30 PM, Tue - 26 August 25 -
#India
PM Modi Visit China: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ.. కారణమిదే?
SCO సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ జపాన్ను సందర్శిస్తారు. ఆగస్టు 30న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Published Date - 08:42 PM, Wed - 6 August 25 -
#India
PM Modi : ప్రధాని మోడీ చైనా టూర్..సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత తొలిసారి పర్యటన!
ఇందులో భారత ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చైనాకు పర్యటనకు వెళ్లే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో మోడీ బృందం చైనాకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Published Date - 03:27 PM, Wed - 16 July 25 -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 26 June 25 -
#India
SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్లో SCO సదస్సు… భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ
SCO Summit : ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు.
Published Date - 10:46 AM, Tue - 15 October 24 -
#India
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Published Date - 02:15 PM, Sun - 25 August 24 -
#India
SCO Summit: జూలై 4న వర్చువల్ ఫార్మాట్లో SCO సమ్మిట్.. పీఎం మోదీ అధ్యక్షతన సమావేశం..!
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశానికి (SCO Summit) భారతదేశం వర్చువల్గా ఆతిథ్యం ఇవ్వబోతోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం (మే 30) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Published Date - 07:19 AM, Wed - 31 May 23 -
#World
China: వచ్చే ఏడాది ఎస్సిఒ నిర్వహణకై భారత్కు సహకరిస్తాం : జిన్పింగ్
వచ్చే ఏడాది షాంఘై సహకార సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న భారత్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 10:27 PM, Fri - 16 September 22