Scheme
-
#Telangana
Praja Palana: చివరి రోజు 1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 6వ తేదీ వరకు 1.25 కోట్ల మంది తెలంగాణ ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.
Published Date - 10:37 AM, Sun - 7 January 24 -
#Telangana
BRS Party: కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘పథకాల’ లొల్లి, కేటీఆర్ నిరసన పోరు!
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను కూడా నీరుగార్చిందని వాటిని పక్కన పెట్టే యోచనలో ఉందని BRS ఆరోపించింది. ఈ అంశంపై ప్రజలకు తెలియజేయాలని మరియు అవగాహన కల్పించాలని దాని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, పార్టీ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టీ నిరసనలు నిర్వహించాలని […]
Published Date - 06:25 PM, Sat - 6 January 24 -
#Telangana
Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక
2022 సంవత్సరానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పథకం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడంలో మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 11:53 AM, Sun - 8 October 23 -
#Andhra Pradesh
Amma Vodi: సీఎం జగన్పై చెక్ బౌన్స్ కేసు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో లెక్కలు తేలడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బిటెక్ రవి.
Published Date - 08:33 PM, Thu - 20 July 23 -
#Speed News
Amrit Kalash Deposit Scheme: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ 30 వరకు ఛాన్స్
400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
Published Date - 01:07 PM, Tue - 18 April 23 -
#Off Beat
Old Pension Scheme: పాత పెన్షన్ స్కీమ్ ను ఇలా ఎంచుకోండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకోవడానికి వన్ -టైమ్ ఆప్షన్కు తాజాగా అవకాశం కల్పించింది.
Published Date - 04:00 PM, Sun - 5 March 23 -
#India
Central Govt: గోధుమలకు బదులుగా బియ్యం రేషన్
భారత ప్రభుత్వం అందించే ఆహార సంక్షేమ కార్యక్రమం కింద ఇక నుంచి గోధుమలకు బదులుగా బియ్యం అందించాలని నిర్ణయించింది.
Published Date - 07:00 PM, Wed - 4 May 22