Rushikonda Palace
-
#Andhra Pradesh
Rushikonda Palace : రాలుతున్న పెచ్చులు చూసి షాక్ కు గురైన పవన్
Rushikonda Palace : ఈ పర్యటనలో భాగంగా భవనం లోపల ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సీలింగ్ పలకలు కూలిపోవడం కలకలం సృష్టించింది
Published Date - 02:15 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Yogandhra 2025 : జగన్ గురించి మాట్లాడుకోవడం అనవసరం- సీఎం చంద్రబాబు
Yogandhra 2025 : “ఇలాంటి శుభకార్యాల్లో నెగటివ్ మాటలు అనవసరం” అని ఆయన అన్నారు. విశాఖ రుషికొండలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు ప్రజల నిధులు వృథా అవుతాయంటూ విమర్శించడాన్ని ఆయన దుయ్యబట్టారు
Published Date - 01:55 PM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Published Date - 12:56 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Rushikonda Palace : రుషికొండ ప్యాలెస్..ముందు వైట్ హౌస్ కూడా పనికిరాదు – చంద్రబాబు
Rushikonda Palace : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలిసారిగా విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్ సముదాయాన్ని పర్యటించారు
Published Date - 05:54 PM, Sat - 2 November 24 -
#Andhra Pradesh
Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!
Rushikonda Palace: గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించడం జరుగడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు సరిపోదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్వెన్షన్ సెంటర్గా మారే అవకాశాలు కూడా లేవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఈ భవనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలనుకుంటే, చాలా తీవ్ర భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి […]
Published Date - 12:48 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
Seediri Appalaraju : కాదేది సాకుకు అనర్హం..!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సొమ్ము రూ.500 కోట్లు తన వ్యక్తిగత ప్యాలెస్ను నిర్మించడానికి దుర్వినియోగం చేశారు.
Published Date - 07:40 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
Rushikonda Palace : అత్యంత నాణ్యతతో భవనాలు నిర్మించడం తప్పా..? – మాజీ మంత్రి రోజా
విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?
Published Date - 10:22 AM, Wed - 19 June 24 -
#Andhra Pradesh
Rushikonda : రుషికొండ ఫై ఉన్నవి ప్రభుత్వ భవనాలే – వైసీపీ ట్వీట్
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు
Published Date - 09:05 PM, Sun - 16 June 24