Reasi Terror Attack
-
#India
Reasi Terror Attack: రియాసి ఉగ్రదాడిలో డ్రైవర్ ధైర్యసాహసాలు
ఉగ్రవాదులు సైన్యం తరహా దుస్తులు ధరించారు. బస్సు ఆపమని దూరం నుంచి సైగ చేశారు. వాళ్ళు దగ్గరకు రాగానే డ్రైవర్ కి అర్థమైంది వీరంతా ఆర్మీ సిబ్బంది కాదని. వెంటనే బస్సును పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఉగ్రవాదులు డ్రైవర్ను కాల్చిచంపారు. దీంతో బస్సు కాలువలో పడిపోయింది.
Published Date - 02:09 PM, Tue - 11 June 24 -
#India
Reasi Terror Attack: పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం తప్పదా..?
మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పాకిస్థాన్తో యుద్ధం చేయాల్సిందేనని
Published Date - 05:10 PM, Mon - 10 June 24 -
#Speed News
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎల్జి మనోజ్ సిన్హా ట్విట్టర్లో ప్రకటించారు
Published Date - 12:43 PM, Mon - 10 June 24 -
#Speed News
Terror Attack: మోదీ ప్రమాణ స్వీకారం వేళ టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
Terror Attack: జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లాలో అత్యంత విషాదం నెలకొంది. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో (Terror Attack) యాత్రికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. SSP మోహిత శర్మ ప్రాథమిక నివేదికలను ఉటంకిస్తూ.. 53 సీట్ల బస్సు శివ ఖోరీ ఆలయం నుండి కత్రాకు వెళుతున్నట్లు తెలిపారు. పోని ప్రాంతంలోని తెరయాత్ గ్రామంలో బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది […]
Published Date - 12:50 AM, Mon - 10 June 24