HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ramanujcharya News

Ramanujcharya

  • ramanujacharya

    #Andhra Pradesh

    Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది.

    Published Date - 06:24 AM, Tue - 8 February 22
  • Jagan

    #Speed News

    CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!

    నేడు హైదరాబాద్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.

    Published Date - 01:03 PM, Mon - 7 February 22
  • pawan

    #Speed News

    PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!

    ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

    Published Date - 09:55 AM, Mon - 7 February 22
  • Modi

    #Speed News

    Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!

    భారత స్వాతంత్య్ర పోరాటం సమానత్వ స్ఫూర్తితో సాగిందని, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    Published Date - 10:35 PM, Sat - 5 February 22
  • Kcr Modi Hyd

    #Telangana

    KCR Vs Modi : ముచ్చింత‌ల్ లో జ్వ‌ర‌ ‘మంట‌’

    తెలంగాణ సీఎం కేసీఆర్, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త చిన జీయ‌ర్ స్వామి సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే. అందుకే, ముచ్చింత‌ల్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం కేసీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాడు.

    Published Date - 04:54 PM, Sat - 5 February 22
  • #Speed News

    PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!

    ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు

    Published Date - 10:06 AM, Sat - 5 February 22
  • #Speed News

    PM Modi : రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి వేడుల్లో పాల్గొనున్న మోడీ

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

    Published Date - 01:24 PM, Fri - 4 February 22
  • Modi Varanasi

    #Speed News

    PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక

    ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ ప‌ర్యట‌న‌లో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.

    Published Date - 04:21 PM, Thu - 3 February 22
  • Muchintal

    #Speed News

    Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ

    శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే.  ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్‌ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్‌ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

    Published Date - 06:55 PM, Wed - 2 February 22
  • Muchintal

    #Speed News

    Muchintal village: ముచ్చింతల్‌ ముస్తాబవుతోంది!

    వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో

    Published Date - 12:53 PM, Sat - 29 January 22
  • Chinnajeeyar Ramanuja

    #Devotional

    Chinnajeeyar Row : జీయర్ ‘కుల’గడబిడ

    అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు విగ్రహాన్ని ప్రారంభించే వేళ చినజీయర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    Published Date - 05:03 PM, Fri - 21 January 22
  • Muchintal

    #Telangana

    Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!

    వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.

    Published Date - 04:45 PM, Mon - 17 January 22

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd