Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Ramanujcharya News

#ramanujcharya

  • Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!

    ##Speed News

    Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది.

    Updated On - 12:09 PM, Tue - 8 February 22
  • CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!

    ##Speed News

    CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!

    నేడు హైదరాబాద్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు.

    Updated On - 12:10 PM, Tue - 8 February 22
  • PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!

    ##Speed News

    PK: ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్న ‘పవన్ కళ్యాణ్’..!!

    ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

    Updated On - 12:11 PM, Tue - 8 February 22
  • Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!

    ##Speed News

    Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!

    భారత స్వాతంత్య్ర పోరాటం సమానత్వ స్ఫూర్తితో సాగిందని, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    Updated On - 12:06 PM, Tue - 8 February 22
  • KCR Vs Modi : ముచ్చింత‌ల్ లో జ్వ‌ర‌ ‘మంట‌’

    #Telangana

    KCR Vs Modi : ముచ్చింత‌ల్ లో జ్వ‌ర‌ ‘మంట‌’

    తెలంగాణ సీఎం కేసీఆర్, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త చిన జీయ‌ర్ స్వామి సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే. అందుకే, ముచ్చింత‌ల్ లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం కేసీఆర్ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాడు.

    Updated On - 12:12 PM, Tue - 8 February 22
  • PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!

    ##Speed News

    PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!

    ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు

    Updated On - 12:12 PM, Tue - 8 February 22
  • PM Modi : రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి వేడుల్లో పాల్గొనున్న మోడీ

    ##Speed News

    PM Modi : రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ధి వేడుల్లో పాల్గొనున్న మోడీ

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నం గం. 2-10 కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.

    Updated On - 12:13 PM, Tue - 8 February 22
  • PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక

    ##Speed News

    PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక

    ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ ప‌ర్యట‌న‌లో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.

    Updated On - 12:13 PM, Tue - 8 February 22
  • Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ

    ##Speed News

    Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ

    శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే.  ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్‌ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్‌ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్‌ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

    Updated On - 12:06 PM, Tue - 8 February 22
  • Muchintal village: ముచ్చింతల్‌ ముస్తాబవుతోంది!

    ##Speed News

    Muchintal village: ముచ్చింతల్‌ ముస్తాబవుతోంది!

    వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో

    Updated On - 12:06 PM, Tue - 8 February 22
  • 1 2 →

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: