PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక
- By Balu J Published Date - 04:21 PM, Thu - 3 February 22
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
Related News
Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.