Ram Mohan Naidu
-
#Andhra Pradesh
Cyclone : తీరం దాటనున్న వాయుగుండం .. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Published Date - 12:00 PM, Tue - 19 August 25 -
#India
Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కమిటీలో ఇంకా నిపుణులను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Published Date - 04:03 PM, Sat - 14 June 25 -
#Andhra Pradesh
Ram Mohan Naidu : రామ్మోహన్ నాయుడు సహా 9 మందికి ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డులు
రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో పాటు భారత్ నుంచి మొత్తం ఎనిమిది మంది యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు.
Published Date - 12:49 PM, Thu - 17 April 25 -
#Andhra Pradesh
Union Budget 2025 : నిర్మలాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు
Union Budget 2025 : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సముచిత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు
Published Date - 03:51 PM, Sat - 1 February 25 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు పై కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రశంసలు
Chandrababu : బీసీల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ వేసిన పునాదులను చంద్రబాబు మరింత పటిష్టం చేశారని కొనియాడారు
Published Date - 06:28 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Seaplane : అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లోగా సర్వీసులు షురూ : రామ్మోహన్ నాయుడు
ఏపీలో సీ ప్లేన్ సర్వీసులను(Seaplane) ప్రారంభించాలనే ప్రతిపాదన 2019లోనే వచ్చింది.
Published Date - 11:59 AM, Sat - 9 November 24 -
#India
Civil Aircrafts : భారత్లో పూర్తిస్థాయి విమానాల తయారీకి కేంద్రం కసరత్తు..!
Civil Aircrafts : కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పూర్తి స్థాయి పౌర విమానాలను తయారు చేయాలని యోచిస్తోంది. దేశంలోని వివిధ విమానయాన సంస్థలతో 800 విమానాలు ఉన్నాయి. 20 ఏళ్లలో 8,000 విమానాలు అవసరం. వీటి నిర్మాణంలో భారత్ స్వావలంబన సాధించబోతోంది.
Published Date - 12:24 PM, Fri - 25 October 24 -
#Andhra Pradesh
Ram Mohan Naidu : మానవ తప్పిదాలతో విమాన ప్రమాదాలు 10 శాతం పెరిగాయ్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో 91 విమాన ప్రమాదాల వివరాలను పరిశోధించగా నిర్వహణ ప్రమాణాల్లో లోపాల వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని తేలిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) గుర్తు చేశారు.
Published Date - 03:15 PM, Tue - 24 September 24 -
#India
Ram Mohan Naidu : బ్రిటిష్ కాలం నాటి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో ‘భారతీయ వాయుయన్ విధేయక్’
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు బుధవారం లోక్సభలో ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ 2024ను ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 11:07 AM, Wed - 31 July 24 -
#India
Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం – మంత్రి రామ్మోహన్
మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు
Published Date - 12:09 PM, Fri - 28 June 24 -
#Andhra Pradesh
AP Special Status: తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా
ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది తెలుగు దేశం పార్టీ.
Published Date - 10:40 AM, Mon - 18 September 23