Ram Mandir
-
#Speed News
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Published Date - 11:01 AM, Mon - 22 January 24 -
#India
Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సామర్ధ్యం
ఈ రోజు సోమవారం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామయ్య విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 7 వేల మంది అతిధులు హాజరవుతారు.
Published Date - 09:24 AM, Mon - 22 January 24 -
#Devotional
Ram Mandir: రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని మోడీ షెడ్యూల్
శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక ఈ రోజుతో తీరనుంది. దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాముడి భక్తులకు ఈ రోజు మర్చిపోలేని రోజుగా చరిత్రకెక్కనుంది.
Published Date - 08:47 AM, Mon - 22 January 24 -
#Devotional
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Published Date - 08:11 AM, Mon - 22 January 24 -
#Speed News
Ram Mandir Photos : ముస్తాబైన అయోధ్య రామమందిరం.. ఫొటోలు, ప్రారంభోత్సవ విశేషాలివీ
Ram Mandir Photos : అయోధ్యలో అంతా రామమయంగా మారింది. ఎటు చూసినా రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి.
Published Date - 07:09 AM, Mon - 22 January 24 -
#Speed News
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Published Date - 06:45 PM, Sun - 21 January 24 -
#India
Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు
గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రామాలయ ఫొటోస్ కు , ఉంగరాలు , విగ్రహాలకు ఇలా ప్రతి వాటికీ డిమాండ్ ఏర్పడడంతో […]
Published Date - 05:09 PM, Sun - 21 January 24 -
#India
Swami Nithyananda : రామమందిర ప్రారంభోత్సవంపై స్వామి నిత్యానంద కీలక ప్రకటన
Swami Nithyananda : పరారీలో ఉన్న వివాదాస్పద బాబా, అత్యాచార కేసు నిందితుడు స్వామి నిత్యానంద కీలక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 04:03 PM, Sun - 21 January 24 -
#Devotional
Ram Mandir: అయోధ్య రాముడికి అతి చిన్న సూక్ష్మ పాదుకలు సమర్పించిన స్వర్ణకారుడు?
రేపు అనగా జనవరి 22న అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఆ గడియల కోసం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆతృతగా
Published Date - 03:05 PM, Sun - 21 January 24 -
#India
First Satellite Picture : అయోధ్య రామాలయం మొదటి శాటిలైట్ ఫొటో ఇదే..
First Satellite Picture : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇస్రో రంగంలోకి దిగింది.
Published Date - 02:50 PM, Sun - 21 January 24 -
#India
9999 Diamonds : 9999 డైమండ్లతో రామాలయ నమూనా.. పెన్సిల్ కొనపై రాముడి ఫొటో
9999 Diamonds : గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు క్రియేటివిటీని చాటుకున్నాడు.
Published Date - 01:45 PM, Sun - 21 January 24 -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Published Date - 01:16 PM, Sun - 21 January 24 -
#India
Gifts From Abroad: అయోధ్య బాల రామయ్యకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు ఇవే..!
జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి బహుమతులు (Gifts From Abroad) వస్తున్నాయి.
Published Date - 12:55 PM, Sun - 21 January 24 -
#India
POK Holy Water : పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అయోధ్య రామయ్యకు ఏం అందిందో తెలుసా?
POK Holy Water : శారదా పీఠ్.. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉంది.
Published Date - 12:06 PM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Published Date - 11:19 AM, Sun - 21 January 24