Ram Mandir
-
#India
Ayodhya Ram Mandir: తొలిరోజే అయోధ్య రామమందిరం రికార్డు… బాల రాముడిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir)లో పవిత్రోత్సవం జరిగింది. జనవరి 23న అంటే మంగళవారం రాంలాలా దర్శనం కోసం ఆలయం తెరవబడింది.
Published Date - 07:47 AM, Wed - 24 January 24 -
#Devotional
Ram Lalla Idol: బాల రాముడుకి 11 కోట్ల బంగారు కిరీటం…విరాళంగా ఇచ్చిన వజ్రాల వ్యాపారి
గుజారాత్ కు చెందిన వజ్ర వ్యాపారి ముఖేష్ పటేల్ రామ్ లల్లా విగ్రహానికి బంగారు కిరీటం చేయించి విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారుగా 11 కోట్ల ఉంటుందని అంచానా
Published Date - 06:07 PM, Tue - 23 January 24 -
#Devotional
Ayodhya Ram New Name : అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడికి అర్చకులు కొత్త పేరు నిర్ణయించారు.
Published Date - 03:46 PM, Tue - 23 January 24 -
#Devotional
Viral Video: ఆకట్టుకుంటున్న అగ్గిపుల్లల రామ మందిరం నిర్మాణం.. నెట్టింట వీడియో వైరల్?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హిందువుల 5
Published Date - 03:30 PM, Tue - 23 January 24 -
#Speed News
Ayodhya Trains : తెలంగాణ టు అయోధ్య.. 17 రోజులు బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇవే..
Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు.
Published Date - 02:09 PM, Tue - 23 January 24 -
#Speed News
Ayodhya Ram Ornaments : అయోధ్య రామయ్య ఆభరణాల జాబితా ఇదీ..
Ayodhya Ram Ornaments : అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడి దైవిక ఆభరణాలు, ప్రత్యేక వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంటున్నాయి.
Published Date - 12:02 PM, Tue - 23 January 24 -
#India
101 KG Gold : రామయ్యకు 101 కిలోల బంగారం.. విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా?
101 KG Gold : అయోధ్య రామమందిరానికి అత్యధిక విరాళం ఇచ్చిందెవరో తెలుసా ?
Published Date - 11:33 AM, Tue - 23 January 24 -
#India
Shri Ram Temple: బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో వైరల్..!
రాత్రి నుంచే రామాలయం వెలుపల భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరుచుకోగానే బాలరాముడి (Shri Ram Temple) దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఆతృతతో లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు.
Published Date - 07:59 AM, Tue - 23 January 24 -
#World
Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్
కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Published Date - 11:11 PM, Mon - 22 January 24 -
#India
Rama Rajya: దేశంలో రామరాజ్యం మొదలైంది…
రామరాజ్యం వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలని, అందరూ ఐక్యంగా మెలగాలని చెప్పారు మోహన్ భగవత్
Published Date - 06:46 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి
Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
Published Date - 02:48 PM, Mon - 22 January 24 -
#India
PM Modi Katora Deeksha : ప్రాణ ప్రతిష్ట అనంతరం దీక్ష విరమించిన ప్రధాని మోడీ..
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి మోడీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోడీ కి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన ఆశీర్వాదాన్ని మోడీ తీసుకున్నారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు […]
Published Date - 02:43 PM, Mon - 22 January 24 -
#Devotional
Ayodhya Darshan : రామమందిర దర్శనం టైమింగ్స్, పూజలు, డ్రెస్ కోడ్ వివరాలివీ..
Ayodhya Darshan : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమిని దర్శించుకునేందుకు రామభక్తులు రెడీ అవుతున్నారు.
Published Date - 01:55 PM, Mon - 22 January 24 -
#Devotional
Ram Lalla Darshan : ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా తొలి దర్శనమిదే..
Ram Lalla Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం రామజన్మభూమిలో ప్రతిబింబించింది.
Published Date - 12:53 PM, Mon - 22 January 24 -
#Devotional
Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే యావత్ ప్రజలు , భక్తులు అయోధ్య కు సంబదించిన విశేషాలు , బాల రాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నో […]
Published Date - 11:27 AM, Mon - 22 January 24