Ram Mandir
-
#India
BBC – Ram Mandir : ‘రామమందిరం ప్రతిష్ఠాపన’పై కవరేజీ.. బీబీసీకి బ్రిటీష్ ఎంపీ హితవు
BBC - Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నవ్య భవ్య రామమందిర ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2024 - 1:26 IST -
#India
11 Crore Donations : అయోధ్యకు 10 రోజుల్లో 11 కోట్ల విరాళం.. దర్శించుకున్న 25 లక్షల మంది
11 Crore Donations : జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అయోధ్యలోని రామమందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
Date : 02-02-2024 - 12:09 IST -
#Technology
Ram Mandir: అయోధ్య భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పేటీఎం.. టికెట్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్?
దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా అయోధ్యకు చేరుకొని బాలరాముడిని దర్శించుకుంటున్నారు. నిత్యం లక్షలాదిమం
Date : 01-02-2024 - 6:00 IST -
#Devotional
Ayodhya: మొట్టమొదటిసారి అయోధ్య రామ మందిరానికి అలాంటి కనుక ఇచ్చిన భక్త బృందం.. అదేంటో తెలుసా?
ఇటీవలే జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న
Date : 31-01-2024 - 8:43 IST -
#India
Bill 252 : రెండు కప్ల టీ, రెండు బ్రెడ్ ముక్కలకే రూ.252 బిల్లు.. ఎక్కడ ?
Bill 252 : దేశం నలుమూలల నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.
Date : 30-01-2024 - 9:37 IST -
#India
Fatwa Against Imam : రామమందిర కార్యక్రమానికి హాజరైన ఇమామ్కు వ్యతిరేకంగా ఫత్వా
Fatwa Against Imam : జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగిన భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసి హాజరయ్యారు.
Date : 29-01-2024 - 1:58 IST -
#Devotional
Ram Mandir: అయోధ్యలో ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది భారతీయ హిందువుల కల. ఐదు దశాబ్దాలుగా దీని కోసం పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ప్రధాని మోడీ హయాంలో అయోధ్యలో రాముడు కొలువు తీరాడు.
Date : 29-01-2024 - 1:33 IST -
#Devotional
Silver Broom : అయోధ్య రామమందిరానికి 1.751 కేజీల వెండితో చీపురు
Silver Broom : అయోధ్య రామమందిరానికి వరుసపెట్టి కానుకలు అందుతూనే ఉన్నాయి.
Date : 28-01-2024 - 12:12 IST -
#Andhra Pradesh
Ram Mandir Impact: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై రామ మందిరం ప్రభావం?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార బీజేపీ ఈ కామెంట్స్ పై
Date : 27-01-2024 - 3:28 IST -
#Speed News
Ayodhya: అయోధ్యలో భక్తుల సౌకర్యార్థం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.. ప్యానెల్ బాధ్యతలు ఇవే..!
అయోధ్య (Ayodhya)లో రామమందిరాన్ని ప్రారంభించినప్పటి నుండి రాంలాలాను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భక్తులను అదుపు చేయడం పరిపాలనకు కష్టంగా మారింది.
Date : 26-01-2024 - 9:34 IST -
#India
Ram Lalla’s Idol: ఎవరీ ముఖేష్ పటేల్..? బాల రాముడికి రూ. 11 కోట్ల కిరీటాన్ని ఎందుకు ఇచ్చాడు..?
జనవరి 22 అయోధ్యతో సహా దేశం మొత్తానికి చారిత్రాత్మకమైన రోజు. ఐదు శతాబ్దాల తర్వాత రాంలాలా (Ram Lalla's Idol) తన గొప్ప రామాలయంలో కూర్చున్నాడు. ఇప్పుడు అయోధ్యలోని రాంలాలా విగ్రహం భక్తులలో చర్చనీయాంశంగా మారింది.
Date : 26-01-2024 - 8:43 IST -
#Devotional
Ram Darshan Timings: అయోధ్య బాలరాముడి దర్శనం వేళల్లో మార్పులు..!
తాజాగా అయోధ్య ఆలయ అధికారులు బాలరాముడి దర్శనం (Ram Darshan Timings) సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు.
Date : 25-01-2024 - 11:38 IST -
#India
Kamal Haasan on Ram Mandir : రామ మందిరంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్య (Ayodhya) లో 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. అయోధ్య రామ మందిరం (Ram Mandir) ఏర్పాటు చేసి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసారు. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు ఇలా ఎన్నో బయటికి వచ్చాయి. ఈ మహా వేడుక పట్ల ఎంతోమంది స్పందిస్తూ […]
Date : 24-01-2024 - 7:39 IST -
#Devotional
Ram Mandir: అయోధ్యలో బాల రాముడి దర్శన సమయాలలో మార్పులు చేసిన అధికారులు?
ప్రస్తుతం అయోధ్య భక్తులతో కిక్కిరిసిపోతోంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత రామనామ జన్మభూమి మొత్తం పులకించిపోతుంది. ఆ ప్రదేశం అంతా కూడా రామ భ
Date : 24-01-2024 - 6:30 IST -
#India
Ayodhya Ram Mandir: తొలిరోజే అయోధ్య రామమందిరం రికార్డు… బాల రాముడిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir)లో పవిత్రోత్సవం జరిగింది. జనవరి 23న అంటే మంగళవారం రాంలాలా దర్శనం కోసం ఆలయం తెరవబడింది.
Date : 24-01-2024 - 7:47 IST