Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !
Rajya Sabha 2024 : 2024 సంవత్సరంలో పదవీ కాలం పూర్తికానున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో పలు పార్టీల అగ్రనేతలు ఉన్నారు.
- By Pasha Published Date - 09:56 AM, Wed - 27 December 23
- మహారాష్ట్రలోని 6 సీట్లను బీజేపీ, ఇండియా కూటమిలోని పార్టీలు సగం సగం పంచుకొనే సూచనలు ఉన్నాయి.
- బీహార్లో జేడీయూ, ఆర్జేడీ కూటమి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోనుంది.
- గుజరాత్లో 2 సీట్లను కాంగ్రెస్ నుంచి బీజేపీ లాక్కునే ఛాన్స్ ఉంది.
- బీజేపీకి రాజస్థాన్లో మరో సీటు అదనంగా దక్కే అవకాశం ఉంది.
- ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్ల్లో ఇప్పుడున్న బలాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిలబెట్టుకుంటాయని అంచనా వేస్తున్నారు.
- హిమాచల్ప్రదేశ్లోని ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.
Also Read: Rice Prices – 2024 : జనవరిలో బియ్యం ధరలు ఎంతగా పెరగనున్నాయో తెలుసా ?
Related News
Rajya Sabha : రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం
Rajya Sabha: రాజ్యసభ (Rajya Sabha)కు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు (taken oath). బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ (Jagdeep Dhankhar) కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ (L Murugan), ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా (Manoj Jha) సహా మొత్తం 12 మంది సభ్యులు (Rajya Sabha Members) పెద్దల సభకు ఇవాళ ప్రమాణ […]