Pujas
-
#Telangana
Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..
Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.
Published Date - 11:07 AM, Tue - 28 January 25 -
#Devotional
Sheetala Saptami: మార్చి 14న శీతల సప్తమి.. ప్రత్యేక పూజలతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి
హిందూ మతం ప్రకారం శీతల దేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒకటో శీతల సప్తమి ఫాల్గుణ
Published Date - 06:30 AM, Fri - 24 February 23 -
#Devotional
Tirumala: ఘనంగా ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం!
తిరుమల లో మూడు రోజుల పాటు జరిగిన, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఘనంగా ముగిసింది.
Published Date - 05:19 PM, Fri - 13 May 22 -
#Devotional
Vontimitta: వటపత్రశాయిగా ఒంటిమిట్ట కోదండరాముడు!
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Published Date - 11:34 AM, Tue - 12 April 22 -
#Devotional
CM KCR: ‘యాదాద్రి సంప్రోక్షణ’కు కేసీఆర్!
తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి పున: ప్రారంభ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించడంతో తిరుమల తిరుపతికి తీసిపోనివిధంగా యాదాద్రి రూపుదిద్దుకుంటోంది.
Published Date - 03:55 PM, Fri - 25 March 22 -
#Devotional
Yadadri: బ్రహ్మోత్సవాలకు ‘యాదాద్రి’ ముస్తాబు!
యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
Published Date - 07:00 PM, Mon - 28 February 22 -
#Speed News
Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ
శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
Published Date - 06:55 PM, Wed - 2 February 22 -
#Andhra Pradesh
TTD: ధనుర్మాసం పూజలకు వేళాయే.. 16 నుంచి ప్రత్యేక పూజలు!
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
Published Date - 11:19 AM, Tue - 7 December 21