Public Meeting
-
#Andhra Pradesh
Haindava Sankharavam : భద్రతా వలయంలో విజయవాడ.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Haindava Sankharavam : గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారని వీహెచ్పీ ఏపీ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Date : 05-01-2025 - 11:13 IST -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-01-2025 - 9:45 IST -
#India
Rahul Gandhi : నేడు జార్ఖండ్ కు రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఒకరోజు ఎన్నికల పర్యటన నిమిత్తం నవంబర్ 15న జార్ఖండ్ రానున్నారు. మహాగామ, బెర్మోలో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, జార్ఖండ్ కాంగ్రెస్ కో-ఇన్చార్జ్ సప్తగిరి శంకర్ ఉల్కా, సిరిబేల ప్రసాద్లు రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Date : 15-11-2024 - 10:04 IST -
#Andhra Pradesh
Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Date : 05-05-2024 - 4:34 IST -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Date : 14-04-2024 - 11:20 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 11-04-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు
Date : 10-04-2024 - 11:45 IST -
#Telangana
Bhatti Vikramarka: తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుంది: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధిద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తుక్కుగూడ సభలో అన్నారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని భట్టి గుర్తు చేశారు. గత 10 […]
Date : 06-04-2024 - 11:40 IST -
#Telangana
Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెరిస్తే… తెలంగాణలో ప్రజలు […]
Date : 06-04-2024 - 9:58 IST -
#India
PM Modi : నేడు జగిత్యాలలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi Public Meeting in Jagtial : ప్రధాని నరేంద్ర మోడీ9PM Modi )నేడు జగిత్యాల(Jagtial)లో జరిగే బీజేపీ విజయసంకల్ప సభ(BJP Vijayasankalpa Sabha)లో ప్రసంగించనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో, తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు(Lok Sabha Seats) కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. […]
Date : 18-03-2024 - 10:02 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Date : 17-03-2024 - 12:12 IST -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Date : 16-03-2024 - 2:20 IST -
#Telangana
PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు […]
Date : 04-03-2024 - 1:35 IST -
#Telangana
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న […]
Date : 04-03-2024 - 1:06 IST -
#India
PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Date : 02-03-2024 - 4:48 IST