Public Meeting
-
#India
PM Modi : నేడు జగిత్యాలలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi Public Meeting in Jagtial : ప్రధాని నరేంద్ర మోడీ9PM Modi )నేడు జగిత్యాల(Jagtial)లో జరిగే బీజేపీ విజయసంకల్ప సభ(BJP Vijayasankalpa Sabha)లో ప్రసంగించనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో, తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొననున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు(Lok Sabha Seats) కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని రెండు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. […]
Published Date - 10:02 AM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Published Date - 12:12 AM, Sun - 17 March 24 -
#Telangana
PM Modi : తెలంగాణను నాశనం చేసేందుకు హస్తం పార్టీకి ఈ ఐదేళ్లు చాలు: ప్రధాని మోడీ
PM Modi Speech in Nagarkurnool Public Meeting : తెలంగాణ(telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారం(campaign)లో భాగంగా ఈరోజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాని పర్యటిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఏర్పాటు చేసే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని, కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా మోడీ బహిరంగ సభ(BJP Vijaya Sankalpa Sabha) కొనసాగుతుంది. మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ […]
Published Date - 02:20 PM, Sat - 16 March 24 -
#Telangana
PM Modi Speech at Adilabad: ఇది ఎన్నికల సభ కాదు..ప్రగతి ఉత్సవాలు: ప్రధాని మోడీ
PM Modi Speech at Adilabad Meeting: నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) తెలుగులో ప్రసంగాన్ని(Telugu Speech) ప్రారంభించారు. ఈరోజు ఆదిలాబాద్(Adilabad) లోని ఇందిర ప్రియదర్శని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇది ఎన్నికల సభ కాదు.. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వికసిత్-భారత్ లక్ష్యంగా మా పాలన సాగుతోంది. ఇంత మంది ప్రజలు […]
Published Date - 01:35 PM, Mon - 4 March 24 -
#Telangana
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న […]
Published Date - 01:06 PM, Mon - 4 March 24 -
#India
PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Published Date - 04:48 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్ను సింక్లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Published Date - 09:28 PM, Sun - 18 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#Telangana
Revanth : రేపు ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్న సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పటికే నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం..అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను చర్చించారు. ఇక రేపటి నుండి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు రేవంత్. ఇందుకోసం ఇంద్రవెల్లి (Indravelli) ని ఎంచుకున్నారు. అక్కడి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా […]
Published Date - 10:42 AM, Thu - 1 February 24 -
#Andhra Pradesh
CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్
CM Jagan: పాండవులు (వైఎస్ఆర్సిపి) కురుక్షేత్రంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, కౌరవులు (టిడిపి-జెఎస్పి కలయిక) తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత ఎజెండాలతో వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శ్రేణులతో భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన భారీ సభను వీక్షించేందుకు శంఖం ఊదుతూ, డప్పులు వాయిస్తూ, ర్యాంప్ వాక్ చేస్తూ, వేలాది మంది ప్రజలకు జగన్ చేరువయ్యారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో […]
Published Date - 08:36 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Published Date - 06:15 PM, Wed - 20 December 23 -
#Telangana
Telangana: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. తెలంగాణాలో అధికారం చేపట్టే దిశగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
Published Date - 02:26 PM, Tue - 21 November 23 -
#Telangana
Telangana: సిద్దిపేటలో హరీష్ లాగ నేను అభివృద్ధి చేసేవాడిని కాదు: CM KCR
సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో సిద్ధిపేట ప్రజలు అండగా నిలిచారని అన్నారు. 2014కు ముందు సిద్దిపేటలో కరువు నెలకొందని. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు.
Published Date - 08:45 PM, Tue - 17 October 23 -
##Speed News
KTR: ఈ నెల 9న తొర్రూరులో కెటిఆర్ సభకు భారీ ఏర్పాట్లు
బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 9వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Published Date - 05:45 PM, Sat - 7 October 23