Prc
-
#Telangana
Telangana PRC : తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు
ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (PRC) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు
Published Date - 10:55 PM, Mon - 2 October 23 -
#Speed News
Good News : అంగన్వాడీలకూ పీఆర్సీ.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
Good News : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:03 PM, Sun - 1 October 23 -
#Telangana
CM KCR: త్వరలోనే కొత్త పీఆర్సీ తో ఉద్యోగుల వేతనాలు పెంచుతాం: సీఎం కేసీఆర్
త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు.
Published Date - 12:57 PM, Tue - 15 August 23 -
#India
Modi DA : డీఏలకు మోడీ కళ్లెం! ఏపీ,తెలంగాణ ఉద్యోగులకు జలక్
కరోనా ప్రభావం కారణంగా ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవని చెబుతూ డీఏ(DA)లను ఇవ్వలేమని మోడీ(Modi) సర్కార్ తెగేసి చెప్పింది.
Published Date - 12:12 PM, Thu - 15 December 22 -
#Andhra Pradesh
APSRTC Employees : సీఎం జగన్ని కలిసిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసినందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి చేర్చుకున్నామన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఆపలేదని గుర్తు చేశారు. అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నామని, గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంపు విషయంలో సీఎం […]
Published Date - 06:24 PM, Tue - 27 September 22 -
#Telangana
TS Employees: హామీల అమలేది? శాలరీ పెరిగేదెప్పుడు? తెలంగాణలో ఉద్యోగుల ఆందోళన
వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారంపై అసెంబ్లీతోపాటు ఇతర వేదికలపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు ముఖ్యమంతి కేసీఆర్ను కోరుతున్నారు.
Published Date - 07:42 AM, Wed - 23 February 22 -
#Speed News
PRC: పీఆర్సీ చిచ్చు.. జేఏసీ నుండి తప్పుకున్న రెండు ప్రధాన సంఘాలు..!
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ(PRC) ఉద్యమ మగింపు అంశం, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చల్లో సాధించిందేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక రావడంతో, ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనను ప్రారంభించాయి. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే హెచ్ఆర్ఏ శ్లాబుల వల్ల కూడా తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయులు తమ విధులకు […]
Published Date - 10:31 AM, Tue - 8 February 22 -
#Andhra Pradesh
Chalo Vijayawada : అమరావతి కంటే ఉద్యోగుల ఉద్యమం హిట్
ఉద్యమాలను ఒకదానితో మరొకటి పోల్చుతుంటారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అప్పట్లో కేసీఆర్ పోల్చే వాళ్లు.
Published Date - 03:52 PM, Thu - 3 February 22 -
#Andhra Pradesh
VIjayawada Protest: పెరిగిన జీతాల జోష్..చలో విజయవాడ లేనట్టే!
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కొద్దిగా పెరిగాయి.ఐదు డీఏ లు కలిపి జీతాలకు జత చేయడం వల్ల జీతాల్లో భారీ కోత పడుతుంది అని భావించిన ఉద్యోగుల్లో కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.
Published Date - 07:12 PM, Wed - 2 February 22 -
#Andhra Pradesh
Chalo Vijayawada: ‘చలో విజయవాడ’లో కోవర్ట్ లు
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య 'చలో విజయవాడ' కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 07:06 PM, Wed - 2 February 22 -
#Andhra Pradesh
Chalo Vijayawada: ఏపీ ఉద్యోగులపై పోలీసుల నిఘా.. ఛలో విజయవాడ కు అనుమతి నిరాకరణ
ఏపీలో పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపు జరగనున్న ‘పీఆర్సీ సాధన సమితి’ ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపునిచ్చింది
Published Date - 03:38 PM, Wed - 2 February 22 -
#Speed News
AP RTC: ఏపీలో ఆర్టీసీ సమ్మె సైరన్.. ఆగిపోనున్న బస్సులు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Published Date - 10:27 PM, Tue - 1 February 22 -
#Andhra Pradesh
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Published Date - 06:37 PM, Mon - 31 January 22 -
#Andhra Pradesh
Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
Published Date - 01:11 PM, Sun - 30 January 22 -
#Andhra Pradesh
Jagan And PRC: శభాష్ జగన్..మానవీయ పీఆర్సీ.!
పే రివిజన్ అంటే పెంచడమే కాదు..తగ్గించడమూ ఉంటుందని నిరూపించిన ఏకైక సీఎం జగన్. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు జీర్ణించుకోలేక పోవచ్చు.
Published Date - 03:26 PM, Tue - 18 January 22