Prashant Agarwal
-
#India
Cyber Scam : సైబర్ స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న 47 మంది భారతీయులు క్షేమం..
సెజ్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై అణిచివేత తర్వాత లావోస్ అధికారులు 29 మంది వ్యక్తులను అప్పగించినట్లు ఎంబసీ నివేదించింది. మిగిలిన 18 మంది సహాయం కోరుతూ నేరుగా ఎంబసీని సంప్రదించారు.
Published Date - 04:31 PM, Sat - 31 August 24