Prahlad Joshi
-
#Telangana
Prahlad Joshi : కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉంది..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉందన్న కేంద్రమంత్రి రాష్ట్ర వాటా కంటే తక్కువ కేంద్రం వాటా ఉన్నట్లు చెప్పారు. సింగరేణి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వంమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సింగరేణిని […]
Published Date - 05:37 PM, Thu - 17 November 22 -
#India
Prahlad Joshi : ఉక్రెయిన్ లోని విద్యార్థులపై కేంద్ర మంత్రి నిందలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోన్న వేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రతిభను కించపరుస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:30 PM, Wed - 2 March 22