Political Criticism
-
#Telangana
Harish Rao : సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు కన్నీటి గోసను మిగిల్చిందని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటుతాయిగానీ ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు.
Published Date - 06:04 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Published Date - 07:03 PM, Sat - 4 January 25 -
#Speed News
KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం
KTR : "అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి," అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
Published Date - 05:16 PM, Sat - 4 January 25 -
#Andhra Pradesh
JC Prabhakar Reddy : మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదంటూ.. పేర్ని నానికి జేపీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్
JC Prabhakar Reddy : మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు.
Published Date - 11:57 AM, Sun - 29 December 24 -
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 06:49 PM, Thu - 26 December 24 -
#Telangana
MLC Kavitha : కేసీఆర్పై కోపంతో పనులు ఆపేయడం సరైనది కాదు
MLC Kavitha : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను. ఈ చర్చిలో ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి ఈ చర్చితో పేగు సంబంధం ఉందని," అని పేర్కొన్నారు.
Published Date - 05:42 PM, Wed - 25 December 24 -
#India
Narendra Modi : భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది
Narendra Modi : రాజ్యాంగంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ.. పౌరుల హక్కులను దోచుకున్నారు. కాంగ్రెస్ నుదుటిపైన ఈ పాపం ఎప్పటికీ మాసిపోదన్నారు. 75 ఏళ్ల రాజ్యాంగ యాత్ర గొప్ప ప్రయాణం అని ప్రధాని మోదీ అన్నారు. మన రాజ్యాంగ నిర్మాతల దీర్ఘకాలిక దృక్పథం , సహకారంతో మేము ముందుకు సాగుతున్నాము. ఇది జరుపుకోవాల్సిన క్షణం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.
Published Date - 06:54 PM, Sat - 14 December 24 -
#Trending
Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు
Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 06:07 PM, Sun - 8 December 24 -
#Speed News
BRS: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్.. కేటీఆర్ డుమ్మా..
BRS: 'ఎడతెగని వంచన' అంటూ బీఆర్ఎస్ చార్జ్ షీట్ను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ చార్జ్ షీట్ను ఆవిష్కరించారు.
Published Date - 02:06 PM, Sun - 8 December 24 -
#Speed News
Sama Rammohan: కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్
Sama Rammohan: ఈ నెలలోనే రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ ను "బీజేపీకి అద్దె మైక్" అని తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సామ స్పందిస్తూ, కాంగ్రెస్ ను నిందించే టాస్క్ను బీజేపీ ఇచ్చినట్లు, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరినట్టు ఆరోపించారు.
Published Date - 12:22 PM, Mon - 18 November 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతే ఏం జరుగుతుంది..
Ambati Rambabu : పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ , హోం శాఖపై, రాష్ట్రంలో నిత్యం జరగుతున్న నేరాలు, హత్యలు, మహిళలపై దాడులు వంటి సంఘటనలను అద్దం పట్టేలా ఉన్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే ఆయన చెప్పినట్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసుల వ్యవస్థ పై తన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఈ రోజు స్వయంగా ఆయన హోంశాఖ వ్యవహారాలు సరైన దిశగా జరుగడంలేదని చెప్పారు.
Published Date - 06:52 PM, Tue - 5 November 24 -
#Speed News
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
Published Date - 01:35 PM, Sun - 3 November 24 -
#India
Pawan Khera : మహా ప్రభుత్వం 10 వేల కోట్ల స్కాంకు పాల్పడింది
Pawan Khera : కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల విరాళాలకు బదులుగా కంపెనీలను ఎంపిక చేయడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని, ఫలితంగా పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
Published Date - 05:39 PM, Fri - 18 October 24 -
#Speed News
KTR : హైడ్రాపై మరోసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Published Date - 01:25 PM, Wed - 16 October 24 -
#India
Shazia Ilmi : మహిళ సీఎంగా రాష్ట్రం మహిళలకు సురక్షితం కాకపోవడం ‘సిగ్గుచేటు’
Shazia Ilmi : ‘మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్లపై ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఇది చాలా సిగ్గుచేటు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Published Date - 07:54 PM, Sat - 5 October 24