Pm Modi
-
#India
Jan Aushadhi Kendras: జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచుతాం: ప్రధాని నరేంద్ర మోదీ
సామాన్యులకు కొత్త కానుక ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. జన్ ఔషధి కేంద్రాలను (Jan Aushadhi Kendras) 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 15-08-2023 - 2:27 IST -
#India
Independence Day 2023 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే – మోడీ
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర వేడుకులు (Independence Day) అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు.
Date : 15-08-2023 - 9:17 IST -
#India
77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం
యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. 7వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.
Date : 15-08-2023 - 8:24 IST -
#India
Independence Day 2023 : ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎన్ని కెమెరాలతో టెలికాస్ట్ చేస్తారో తెలుసా? వామ్మో.. ఇన్ని కెమెరాలా?
ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రసార భారతి ద్వారా దేశమంతా వివిధ ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని తెలిసిందే. ఈ వేడుకల్ని టెలికాస్ట్ చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Date : 14-08-2023 - 9:30 IST -
#India
Independence Day 2023: ఎర్రకోటలో ప్రధాని మోడీతో మరో ఇద్దరు మహిళలు
ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని ఎగరేస్తారు. ఈ ఏడాది ప్రతి ఏటా మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Date : 14-08-2023 - 1:43 IST -
#India
Azadi Ka Amrit Mahotsav : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రాముఖ్యత..
Azadi Ka Amrit Mahotsav అంటే ఏమిటి..? దీనిని మార్చి 12 నే ఎందుకు ప్రారంభిస్తారు..? ఈ వేడుకలు ఏ ఏ ప్రాంతాలలో జరుపుతారు..?
Date : 14-08-2023 - 1:06 IST -
#India
Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు
రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యట్లేదు. రేపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు జరగనున్నాయి
Date : 14-08-2023 - 10:03 IST -
#India
Social Media DP: డీపీ మార్చాలని దేశప్రజలను అభ్యర్థించిన ప్రధాని మోదీ..!
ప్రతి ఇంటి త్రివర్ణ పతాకాల ఉద్యమంలో భాగమైన మనమందరం దేశవాసులందరూ మన సోషల్ మీడియా ఖాతాల డిపి (డిస్ప్లే పిక్చర్)ని (Social Media DP) మార్చాలని ఆదివారం ఒక ట్వీట్లో ప్రధాని మోదీ అన్నారు.
Date : 13-08-2023 - 11:18 IST -
#India
Independence Day 2023 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
Date : 13-08-2023 - 9:46 IST -
#India
PM Modi: రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. టార్గెట్ వాళ్లేనా..?
మధ్యప్రదేశ్లో గిరిజనుల తర్వాత బీజేపీ ఇప్పుడు దళిత ఓటర్లను ప్రలోభపెట్టడంలో బిజీగా ఉంది. దీంతో పాటు ఆగస్టు 12న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సాగర్కు వెళ్లనున్నారు.
Date : 11-08-2023 - 7:56 IST -
#India
PM Modi Speech : మణిపూర్ మహిళలకు జరిగిన అవమానం మనందరికీ తలవంపే : మోడీ
PM Modi Speech : మణిపూర్లో మహిళలకు జరిగిన ఘోర అవమానం మనందరికి తలవంపే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు అండగా భారతదేశం మొత్తం ఉందన్నారు.
Date : 10-08-2023 - 7:21 IST -
#India
Amit Shah: ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది: లోక్ సభలో అమిత్ షా
ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్ షా తెలిపారు.
Date : 09-08-2023 - 5:58 IST -
#India
Rail Fares: మోదీ ప్రభుత్వం రైలు ఛార్జీలను పెంచునుందా..? ఛార్జీల పెంపుపై స్పందించిన రైల్వే మంత్రి..!
స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో రైల్వే ఛార్జీలు (Rail Fares) పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.
Date : 07-08-2023 - 8:40 IST -
#Telangana
Telangana: తెలంగాణాలో ఎక్కడికి ప్రయాణించాలన్నా రైలులోనే వెళ్తా: తమిళిసై
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు
Date : 06-08-2023 - 1:23 IST -
#India
508 Stations-PM Modi : 27 రాష్ట్రాల్లో 508 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్.. ప్రధాని మోడీ శంకుస్థాపన
508 Stations-PM Modi : వచ్చే 50 ఏళ్లలో దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" లో కీలక ముందడుగు పడింది.
Date : 06-08-2023 - 12:50 IST