HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Writes To Pm Modi On 33 Quota To Obcs In Parliament State Legislatures

CM KCR: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు

  • Author : Vamsi Chowdary Korata Date : 15-09-2023 - 6:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM KCR
Logo (10)

CM KCR: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అధికార పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు.సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును అమలు చేయాలని కోరారు.సామాజికంగా, విద్యాపరంగా అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దేందుకు సరైన నియ్రం తీసుకోవాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జూన్ 14, 2014 న ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకే పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో 33% రిజర్వేషన్లు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ అన్నారు.

Also Read: AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 33% quota
  • AP letter to centre
  • cm kcr
  • legislatures
  • OBCs
  • parliament
  • pm modi

Related News

Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్‌బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొ

  • Delhi Police have tightened security at Jantar Mantar in view of the Parliament march.

    Jantar Mantar: పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd