PIL
-
#Telangana
KCR : కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Date : 21-02-2025 - 9:22 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Date : 09-10-2024 - 11:03 IST -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Date : 14-01-2024 - 12:10 IST -
#India
Freebies For Voters : ఎన్నికల వేళ ఉచితాలపై పిల్.. ఆ రాష్ట్రాలకు, కేంద్రానికి సుప్రీం నోటీసులు
Freebies For Voters : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు స్పందించింది.
Date : 06-10-2023 - 2:08 IST -
#Speed News
National Commission For Men: నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటుపై జూలై 3న సుప్రీం విచారణ
గృహ హింసకు గురైన వివాహిత మగవారి ఆత్మహత్యలకు సంబంధించి మార్గదర్శకాలు, పురుషుల కోసం జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Date : 29-06-2023 - 8:51 IST -
#India
Freebies Disaster: ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాలపై `సుప్రీం` కీలక నిర్ణయం
ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత వాగ్దానాలను వ్యతిరేకిస్తూ వేసిన `పిల్` కు నరేంద్ర మోడీ సర్కార్ మద్ధతు పలికింది.
Date : 03-08-2022 - 6:45 IST -
#Speed News
PIL RRR: ‘ఆర్ఆర్ఆర్’పై హైకోర్టులో పిల్
కరోనా కేసుల నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుకుంటూ వస్తోంది. అయితే ఆ సినిమాను విడుదల చేయొద్దని అల్లూరి సీతారామరాజు ఫామిలీ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ సినిమాకి అనుమతి ఇవ్వొద్దని ఒక మహిళ హైకోర్టులో పిల్ వేసింది.
Date : 06-01-2022 - 10:28 IST -
#India
Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు.కాగా.. వ్యాజ్యాన్ని రేపు విచారిస్తామని […]
Date : 06-01-2022 - 12:54 IST -
#Speed News
Cinema: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై హైకోర్టులో కేసు నమోదు
రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. 1920నాటి స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల పాత్రలతో ఫిక్షనల్ గా ఈ సినిమాను రూపొందించగా.. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిల్ వేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని పిటీషనర్ కోరారు. అలాగే సినిమా విడుదలపై […]
Date : 05-01-2022 - 4:32 IST