Petrol Attack On Couple
-
#Andhra Pradesh
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
Date : 18-06-2023 - 10:47 IST