Pension
-
#Business
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పండుగ అడ్వాన్స్గా జీతాలు, పెన్షన్లు!!
ఆగస్టు 21, 22న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కార్యాలయ ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో డిఫెన్స్, పోస్ట్, టెలికాం సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు ఆగస్టు 26 (మంగళవారం)న అందనున్నాయి.
Date : 24-08-2025 - 7:52 IST -
#India
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Date : 21-06-2025 - 2:52 IST -
#Business
Dearness Allowance: 7వ పే కమిషన్లో డీఏ పెంచిన తర్వాత కనీస వేతనం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సంవత్సరం అతిపెద్ద శుభవార్త ఇది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ , డియర్నెస్ రిలీఫ్ లో 2% పెంపును ప్రకటించింది.
Date : 29-03-2025 - 12:43 IST -
#Business
DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?
డీఏ పెరగడం వల్ల కోట్లాది మంది కేంద్రీయ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. 2025 జనవరి 1 నుండి బేసిక్ జీతంతో పాటు పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది.
Date : 28-03-2025 - 3:52 IST -
#Business
Universal Pension Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశంలో అందరికి పెన్షన్..!
ఈ కొత్త పథకం ప్రస్తుత జాతీయ పెన్షన్ స్కీమ్ను భర్తీ చేయదని నివేదిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపాదన పత్రాలు పూర్తయిన తర్వాత ఈ స్కీమ్కు సంబంధించి వాటాదారులను సంప్రదించడం జరుగుతుంది.
Date : 26-02-2025 - 7:57 IST -
#Speed News
Pension : త్వరలోనే దివ్వాంగుల పెన్షన్లు పెంపు: మంత్రి సీతక్క
అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కాలమైన కూడా దానిపై ఇప్పటివరకు ప్రకటన రాలేదు. ఈ మేరకు సీతక్క త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు.
Date : 28-11-2024 - 12:34 IST -
#Business
New Family Pension Rules: ఫ్యామిలీ పెన్షన్ తీసుకునేవారికి బిగ్ అప్డేట్
చాలా సార్లు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో కుమార్తె పేరును చేర్చరు. ఈ మేరకు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ పెన్షన్ ఫార్మాట్లో కుమార్తెను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో సభ్యురాలిగా పరిగణించాలని పేర్కొంది.
Date : 05-11-2024 - 12:26 IST -
#Telangana
KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు
ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.
Date : 24-09-2024 - 2:19 IST -
#India
Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Date : 04-09-2024 - 8:13 IST -
#Andhra Pradesh
Pensions : పెన్షన్ దారులకు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు సర్కార్
ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు.
Date : 21-08-2024 - 10:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. మాట ఇచ్చా.. అమలు చేస్తా..!
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం.’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు లేఖలో ఏం రాశారంటే.. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ […]
Date : 29-06-2024 - 11:39 IST -
#Andhra Pradesh
NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. అంతే కాకుండా లబ్ధిదారులకు పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 14-06-2024 - 11:48 IST -
#Andhra Pradesh
TDP BJP Janasena Manifesto: కూటమి మేనిఫెస్టో విడుదల.. ఏపీ ప్రజలపై వరాల జల్లు
కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు.
Date : 30-04-2024 - 3:28 IST -
#Speed News
Private Employed Pension: ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కూడా పెన్షన్.. ఎలాగంటే..?
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో (Private Employed Pension) పనిచేస్తున్న ప్రజలు ఇప్పటికే వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు.
Date : 05-04-2024 - 2:59 IST -
#Andhra Pradesh
YCP Blame TDP : పెన్షన్ పేరుతో వైసీపీ నీచ రాజకీయం..
వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి
Date : 03-04-2024 - 11:36 IST