Patna
-
#India
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Date : 30-05-2025 - 1:38 IST -
#India
PK Arrest : నిరాహార దీక్ష చేస్తున్న పీకే అరెస్ట్.. కోర్టుకు వెళ్తానన్న ప్రశాంత్ కిశోర్
పీకే(PK Arrest)తో పాటు నిరసన తెలుపుతున్న వారందరినీ అరెస్టు చేశారు.
Date : 06-01-2025 - 8:57 IST -
#Speed News
Pushpa-2 Pre Release: పుష్ప-2 సినిమానే కాదు.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా లెంగ్తీనే!
అల్లు అర్జున్ స్పీచ్ ఎప్పటిలానే అభిమానులకు కిక్ ఇచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ మాటలు వింటే మైత్రీతో లుకలుకలు తగ్గినట్టే కనిపించాయి. శ్రీలీల, రష్మిక, అనసూయ కాస్త గ్లామర్ అద్దారు.
Date : 03-12-2024 - 11:58 IST -
#Cinema
Pushpa-2 Movie Ticket Prices: పుష్ప-2 మూవీ టిక్కెట్ల ధరలు భారీగా పెంపు.. ఎంతంటే?
టిక్కెట్ల రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరిగింది పుష్ప-2 మూవీకే కావడం విశేషం. ఇకపోతే పుష్ప మొదటి పార్ట్కు కొనసాగింపుగా వస్తోంది పుష్ప-2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Date : 30-11-2024 - 3:45 IST -
#Cinema
Pushpa 2 : చెన్నైలో పుష్ప 2 ఈవెంట్.. ఈసారి తమిళ గడ్డపై పుష్ప రాజ్ హంగామా..!
Pushpa 2 నార్త్ లో పుష్ప 2 కి ఎలాంటి బజ్ ఉందో ఆ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్ ని చూసి అర్ధమైంది. అల్లు అర్జున్, సుకుమార్ లకు సినిమాను ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా అందించాలనే ఉత్సాహం మరింత
Date : 21-11-2024 - 7:20 IST -
#Cinema
Pushpa 2 Trailer Launch : ఈవెంట్లో ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్
Pushpa 2 Trailer Launch : ఈవెంట్లో ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్
Date : 17-11-2024 - 9:00 IST -
#Cinema
Pushpa 2 The Rule Trailer: పుష్ప అంటే ఫైర్ కాదు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పుష్ప-2 ట్రైలర్!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Date : 17-11-2024 - 6:17 IST -
#Cinema
Sukumar : పుష్ప 2 వేడుకకు దూరంగా డైరెక్టర్.. కారణం అదేనా..?
Sukumar నార్త్ సైడ్ నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడగా సినిమాకు భారీ ఓపెనింగ్స్ కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ వేడుక పాస్ ల కోసం ఆడియన్స్
Date : 17-11-2024 - 10:27 IST -
#Cinema
Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్ లో బోజ్ పురి స్టార్ డాన్స్..!
Pushpa 2 ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా బోజ్ పూరి స్టార్ హీరోయిన్ అక్షరా సింగ్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. పుష్ప 1 లోని సాంగ్ మెడ్లీ తో పాటుగా పుష్ప 2
Date : 16-11-2024 - 11:04 IST -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Date : 29-10-2024 - 2:49 IST -
#India
Patna: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
పాట్నా కేంద్రంగా పనిచేస్తున్న సీఎంఓకు బాంబు పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ కేసులో సచివాలయ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో సంజీవ్కుమార్ వాంగ్మూలం మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 04-08-2024 - 10:45 IST -
#India
NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!
రాజేశ్ రంజన్ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్కు పంపాడు.
Date : 11-07-2024 - 8:55 IST -
#India
Bihar CM Nitish Kumar: పాట్నాలో నితీష్ కు ఘన స్వాగతం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు సోమవారం పాట్నాకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పాట్నా విమానాశ్రయం వెలుపల జేడీయూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిలబడి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
Date : 10-06-2024 - 1:08 IST -
#Devotional
PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi: పాట్నా నగరంలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం పట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ప్రధాని రాక సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 18వ శతాబ్ధంలో మహారాజా రంజిత్ సింగ్ .. తాకత్ శ్రీ హరిమందర్ జీ గురుద్వారాను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన […]
Date : 13-05-2024 - 12:34 IST -
#Speed News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..
Date : 16-04-2024 - 1:42 IST