Pakistan PM Shehbaz Sharif
-
#Sports
భారత్తో మ్యాచ్కు పాక్ దూరం
IND VS PAK టీ20 ప్రపంచకప్లో భారత్తో తలపడే విషయంపై కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. “భారత్తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. […]
Date : 05-02-2026 - 10:44 IST -
#Viral
viral video : ఇయర్ఫోన్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్..పాక్ ప్రధానికి పుతిన్ ట్యూటర్గా మారిన ఘటన వైరల్!
2022లో ఉజ్బెకిస్థాన్లో జరిగిన SCO సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమైనప్పుడు షెహబాజ్ షరీఫ్ ఇయర్ఫోన్ పెట్టుకోవడంలో పడిన తంటాలు అప్పట్లో అందరినీ నవ్వించాయి. ఇప్పుడు, 2025లో చైనాలో జరిగిన SCO సదస్సులో అదే సీన్ మళ్లీ రిపీట్ అయింది.
Date : 03-09-2025 - 12:14 IST