HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Madhusudhans Singing Is The One That Deceives Minister Nadendla Manohar

Pahalgam Terror Attack : మధుసూదన్ పాడే మోసిన మంత్రి నాదెండ్ల మనోహర్

Pahalgam Terror Attack : అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు

  • Author : Sudheer Date : 24-04-2025 - 8:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhusudan Rao Nadendla
Madhusudan Rao Nadendla

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదనరావు (Madhusudan Rao) ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచింది. మధుసూదన్ పార్థివ దేహం స్వస్థలమైన కావలికి తరలించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.

Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం

పవన్ కల్యాణ్ మధుసూదనరావు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి వెంట ఉన్నదని, అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను వ్యక్తిగతంగా తీసుకుని ఎంతో బాధపడ్డ పవన్, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి మానసికంగా ధైర్యం చెబుతూ, ప్రభుత్వ సహాయాలు అందేలా చూడనన్నారు.

అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లు కూడా పాల్గొన్నారు. వారు మధుసూదనరావు పాడెను మోస్తూ చివరి గౌరవం తెలిపారు. ఈ చర్యకు సామాజిక వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ వర్షించింది. ఒక సామాన్య పౌరుడి విషాద సమయంలో రాష్ట్ర మంత్రులు స్వయంగా ముందుకు రావడం ప్రజా ప్రతినిధుల బాధ్యతాభావానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

ఇక సెలవు.. మధుసూదన్ పాడె మోసిన మంత్రులు

పహల్గామ్ ఉగ్రదాడిలో బలైన నెల్లూరు (D) కావలికి చెందిన మధుసూదన్ అంత్యక్రియలు సొంతూరులో ముగిశాయి. మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కావలి MLA కృష్ణారెడ్డి హాజరై పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు అంతిమయాత్రలో పాల్గొని… pic.twitter.com/3T9oGXIj9I

— ChotaNews App (@ChotaNewsApp) April 24, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Madhusudan Rao
  • Madhusudan Rao final rites
  • Minister Nadendla Manohar
  • Pahalgam Terror Attack
  • Terror attack Madhusudan Rao Dead

Related News

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd