Nizamabad
-
#Speed News
Food Poisoning: నిజామాబాద్ లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థినులకు అస్వస్థత!
నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుతున్న 100 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో చోటుచేసుకుంది. విద్యార్థినులు నిన్న రాత్రి భోజనం చేశారని, మంగళవారం ఉదయం అల్పాహారం చేశారని అధికారులు తెలిపారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడటంతో సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నా.. హాస్టల్ సిబ్బంది విద్యార్థినులకు అపరిశుభ్రమైన భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. జిల్లా […]
Published Date - 11:23 AM, Wed - 13 September 23 -
#Telangana
Yellareddy Politics: ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ జోరు.. ప్రజల మద్దతు హుషారు
తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా కనిపించింది. కర్ణాటక ఎన్నికల తరువాత పరిస్థితులు మారాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంది. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది
Published Date - 01:31 PM, Sun - 10 September 23 -
#Telangana
MLC Kavitha: నిజామాబాద్ యువత ఉపాధి కల్పన కోసం కట్టుబడి ఉన్నాం – కవిత
నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చర్చలు జరిపారు.
Published Date - 02:48 PM, Wed - 30 August 23 -
#Telangana
Dharmapuri Arvind: దమ్ముంటే కేసీఆర్ ను పోటీకి దింపండి, కేటీఆర్ కు అర్వింద్ ఛాలెంజ్!
కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు నేను ప్రమాదవశాత్తు ఎంపీని కాదు. నాకు 75 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది
Published Date - 04:57 PM, Fri - 11 August 23 -
#Telangana
MLC Kavitha: నిజామాబాద్ లోక్సభ బరిలో కల్వకుంట్ల కవిత, అర్వింద్ కు సవాల్
వచ్చే ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయమై కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు.
Published Date - 11:57 AM, Fri - 11 August 23 -
#Telangana
Telangana IT HUB: నిజామాబాదులో ఐటీ హబ్..కేటీఆర్ చేతులమీదుగా రేపే ప్రారంభం
తెలంగాణ రాకతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన బడా ఐటి కంపెనీలు నగరానికి క్యూ కట్టాయి.
Published Date - 02:25 PM, Tue - 8 August 23 -
#Telangana
MLC Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి: ఎమ్మెల్సీ కవిత
ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
Published Date - 02:34 PM, Mon - 31 July 23 -
#Speed News
MLC Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్.. యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట!
ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Published Date - 06:22 PM, Fri - 21 July 23 -
#Telangana
BRS Minister: గిరిపుత్రులకు గుడ్ న్యూస్, పోడు లబ్ధిదారులకూ రైతుబంధు!
గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు
Published Date - 04:45 PM, Tue - 4 July 23 -
#Telangana
Telangana University VC: ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్
తెలంగాణ యూనివర్శిటీ నిజామాబాద్ వైస్ చాన్స్లర్ వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు శనివారం ఆయన నివాసంలో అతన్ని అరెస్ట్ చేశారు.
Published Date - 05:12 PM, Sat - 17 June 23 -
#Telangana
MLC Kavitha: కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు: చెరువుల పండగలో కవిత
దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి లో జరిగిన చెరువుల పండుగ లో కవిత పాల్గొన్నారు.
Published Date - 03:55 PM, Thu - 8 June 23 -
#Telangana
Kavitha Kalvakuntla: కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు: దశాబ్ది వేడుకల్లో కవిత!
నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
Published Date - 03:20 PM, Wed - 7 June 23 -
#Speed News
Nizamabad: అరుదైన దృశ్యం.. బండి, కవిత ఆత్మీయ పలకరింపు
తెలంగాణాలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో ప్రధాన పక్షంగా చెప్పుకునే బండి సంజయ్ నిత్యం కెసిఆర్ పరిపాలనను ఎండగడుతూ ఉంటాడు
Published Date - 05:13 PM, Wed - 31 May 23 -
#Telangana
Student Suicide: ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!
ఇంటర్ పరీక్షలో ఫెయిల్ (Failed) అయ్యినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.
Published Date - 03:33 PM, Tue - 9 May 23 -
#Speed News
Nizamabad : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – స్పీకర్ పోచారం
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన
Published Date - 07:04 AM, Thu - 27 April 23