Nigeria
-
#World
Boat Capsizes : నైజీరియాలోని సోకోటోలో పడవ బోల్తా..40 మంది గల్లంతు
Boat Capsizes : మూడు వారాల క్రితం కూడా నైజీరియాలో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఉత్తర-మధ్య నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోయింది
Date : 18-08-2025 - 12:00 IST -
#World
Nigeria: నైజీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 70 మంది సజీవ దహనం
నార్త్ సెంటర్లోని నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతానికి సమీపంలో శనివారం ఉదయం ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Date : 19-01-2025 - 9:14 IST -
#Speed News
Nigeria Stampede: చర్చిలో తొక్కిసలాట.. 10 మంది దుర్మరణం
ఈ మేరకు పోలీసు అధికార ప్రతినిధి జోసెఫిన్ ఈడె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మైతామాలోని హోలీ ట్రినిటీ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది.
Date : 22-12-2024 - 10:13 IST -
#Telangana
Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్
ఈ తరహా డ్రగ్స్ నెట్వర్క్లలో(Nigerian Gangs) భాగంగా ఉన్న ఆఫ్రికన్ల ఏరివేతలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు బిజీగా ఉన్నారు.
Date : 21-12-2024 - 9:20 IST -
#Speed News
Boat Capsizes In Nigeria: తీవ్ర విషాదం.. పడవ బోల్తా పడి 100 మంది గల్లంతు!
ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 100 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు.
Date : 29-11-2024 - 10:29 IST -
#India
Narendra Modi : వారి శక్తి ఖండాలు దాటి మనల్ని బంధించే ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది
Narendra Modi : శక్తి ఆప్యాయతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తన X హ్యాండిల్లో రాశారు. "రియో డి జెనీరోకు చేరుకున్నప్పుడు భారతీయ సమాజం నుండి వచ్చిన ఆత్మీయమైన , ఉల్లాసమైన స్వాగతం ద్వారా లోతుగా తాకింది. వారి శక్తి ఖండాలు దాటి మనల్ని బంధించే ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది" అని ప్రధాన మంత్రి రాశారు.
Date : 18-11-2024 - 10:35 IST -
#Speed News
Nigeria : నైజీరియాలో దారుణం.. 29 మంది పిల్లలకు మరణశిక్ష
నైజీరియాలో కరెన్సీ విలువ(Nigeria) పడిపోయింది.
Date : 02-11-2024 - 5:54 IST -
#Off Beat
Twins Capital : ఈ పట్టణం.. కవలల ప్రపంచ రాజధాని.. ఎందుకు ?
ఈసారి ‘ప్రపంచ కవలల వేడుక’ల్లో భాగంగా పట్టణానికి చెందిన చాలా మంది కవల పిల్లలు(Twins Capital) ఒకచోటుకు చేరి సందడి చేశారు.
Date : 14-10-2024 - 3:25 IST -
#Speed News
Fuel Tanker Collides With Truck : 48 మంది సజీవ దహనం.. ట్రక్కు, ఆయిల్ ట్యాంకర్ ఢీ
ఉత్తర - మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఓ ట్రక్కును ఆయిల్ ట్యాంకర్(Fuel Tanker Collides With Truck) ఢీకొంది.
Date : 09-09-2024 - 9:08 IST -
#World
Nigeria: నైజీరియన్లను వణికిస్తున్న డిఫ్తీరియా
నైజీరియాలో చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫ్తీరియా వ్యాపిస్తోందని, దేశంలోని దాదాపు 22 లక్షల మంది చిన్నారులకు ఇంకా టీకాలు వేయలేదని ఐక్యరాజ్యసమితి బాలల నిధి, యునిసెఫ్ తెలిపింది.
Date : 29-09-2023 - 4:44 IST -
#Speed News
Nigeria: బందిపోట్ల ఉచ్చులో నైజీరియా సైన్యం.. 26 మంది సైనికులు మృతి?
తాజాగా నైజీరియా భద్రతా దళాలు, బందిపోట్లకు మధ్య జరిగిన భీకర పోరులో దాదాపు 26 మంది సైనికులు మృతి చెందారు. సెంట్రల్ నైజీరియాలో సైన్యాన్ని బంద
Date : 15-08-2023 - 4:01 IST -
#World
Crying Record: అన్ని గంటలసేపు ఏడ్చి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా?
మామూలుగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు, అలా సందర్భాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. మామూలుగా ఏడవడం అంటే కొద్ది గంటలే అన
Date : 21-07-2023 - 5:23 IST -
#Speed News
Nigeria: నైజీరియాలో విషాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా పడవ బోల్తా.. 100 మందికి పైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియా (Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తప్పిపోయారు. ఈ మేరకు పోలీసులు, స్థానికులు మంగళవారం సమాచారం అందించారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిందని పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మీ తెలిపారు. నైజీరియాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర […]
Date : 14-06-2023 - 6:49 IST -
#World
Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Nigeria)లో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 85 మంది మరణించడంతో 3,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Date : 19-05-2023 - 7:55 IST -
#World
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Date : 17-05-2023 - 7:49 IST