Nigeria
-
#World
Nigeria: నైజీరియన్లను వణికిస్తున్న డిఫ్తీరియా
నైజీరియాలో చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫ్తీరియా వ్యాపిస్తోందని, దేశంలోని దాదాపు 22 లక్షల మంది చిన్నారులకు ఇంకా టీకాలు వేయలేదని ఐక్యరాజ్యసమితి బాలల నిధి, యునిసెఫ్ తెలిపింది.
Published Date - 04:44 PM, Fri - 29 September 23 -
##Speed News
Nigeria: బందిపోట్ల ఉచ్చులో నైజీరియా సైన్యం.. 26 మంది సైనికులు మృతి?
తాజాగా నైజీరియా భద్రతా దళాలు, బందిపోట్లకు మధ్య జరిగిన భీకర పోరులో దాదాపు 26 మంది సైనికులు మృతి చెందారు. సెంట్రల్ నైజీరియాలో సైన్యాన్ని బంద
Published Date - 04:01 PM, Tue - 15 August 23 -
#World
Crying Record: అన్ని గంటలసేపు ఏడ్చి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన వ్యక్తి.. ఎక్కడో తెలుసా?
మామూలుగా మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు, అలా సందర్భాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాం. మామూలుగా ఏడవడం అంటే కొద్ది గంటలే అన
Published Date - 05:23 PM, Fri - 21 July 23 -
##Speed News
Nigeria: నైజీరియాలో విషాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా పడవ బోల్తా.. 100 మందికి పైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియా (Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తప్పిపోయారు. ఈ మేరకు పోలీసులు, స్థానికులు మంగళవారం సమాచారం అందించారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిందని పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మీ తెలిపారు. నైజీరియాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర […]
Published Date - 06:49 AM, Wed - 14 June 23 -
#World
Nigeria: నైజీరియాలో ఆగని ఘర్షణలు.. ఇప్పటివరకు 85 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Nigeria)లో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 85 మంది మరణించడంతో 3,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Published Date - 07:55 AM, Fri - 19 May 23 -
#World
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Published Date - 07:49 AM, Wed - 17 May 23 -
#World
Attacks: బుర్కినా ఫాసోలో 44 మంది.. నైజీరియాలో 30 మంది.. కాంగోలో 20 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలోని ఓ గ్రామంపై ఉగ్రవాదులు జరిపిన దాడి (Attacks)లో దాదాపు 20 మంది చనిపోయారు.
Published Date - 07:53 AM, Mon - 10 April 23 -
##Speed News
50 Killed: నైజీరియాలో బాంబ్ బ్లాస్ట్.. 50 మంది దుర్మరణం
నైజీరియా (Nigeria)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర నైజీరియా సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ (Explosion)లో దాదాపు 50 మందికి పైగా మరణించారు. నైజీరియాలోని బౌచి సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు సమాచారం. కాగా.. మరణించిన వారిలో ఎక్కువ మంది పశువుల కాపరులు ఉన్నారని
Published Date - 08:37 AM, Thu - 26 January 23 -
##Speed News
12 Killed : నైజీనియాలో దారుణం.. ఇమామ్తో సహా 12 మందిని హతమార్చిన ముష్కరులు
నైజీరియాలో దారణ సంఘటన జరిగింది. ఓ మసీదులో ముష్కరులు ఇమామ్తో సహా 12 మందిని హతమార్చారు. శనివారం రాత్రి..
Published Date - 08:24 AM, Mon - 5 December 22 -
##Speed News
Three Buses Crash: నైజీరియాలో ఘోర ప్రమాదం.. 37 మంది దుర్మరణం.!
నైజీరియా దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.
Published Date - 01:41 PM, Wed - 23 November 22 -
#World
More than 600 killed: నైజీరియాలో భారీ వరదలు.. 600 మందికి పైగా మృతి..!
నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి. పలు పట్టణాలు, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో 600 మందికి పైగా మృతి చెందారు. 13 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది.
Published Date - 04:51 PM, Mon - 17 October 22 -
##Speed News
Nigeria: నైజీరియాలో ఓ చర్చిపై ఉగ్రవాదుల దాష్టికం…కాల్పుల్లో 50మంది మృతి..!!
నైజీరియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో తెగబడ్డారు. ఈ ఘటనలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 09:39 AM, Mon - 6 June 22