Nda
-
#Off Beat
Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య ఆసక్తికరమైన పోరు!
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఓటు వేస్తారు. మొత్తం 782 మంది ఎంపీలలో ఎన్డీఏకు ప్రస్తుతం 418 మంది ఎంపీల మద్దతు ఉంది. విజయం సాధించడానికి అవసరమైన 392 మంది కంటే వారికి 26 మంది ఎక్కువ మద్దతు ఉంది.
Date : 22-08-2025 - 9:48 IST -
#Telangana
Vice Presidential Election : మేము ఏ కూటమిలోనూ లేము.. మమ్మల్ని ఎవరూ మద్దతు అడగలేదు – కేటీఆర్
Vice Presidential Election : తాము ఏ కూటమిలోనూ లేమని స్పష్టం చేస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం ఇప్పటివరకు ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని తెలిపారు
Date : 20-08-2025 - 8:15 IST -
#India
CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ఈ కార్యక్రమం రాజకీయంగా గణనీయంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నామినేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమి ఐక్యతను ప్రపంచానికి చూపించే వేదికగా నిలిచింది. రాధాకృష్ణన్ నామినేషన్ వేళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
Date : 20-08-2025 - 12:40 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు
ఈ భేటీలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అది దేశ రాజకీయాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప గౌరవం అని నేతలు అభిప్రాయపడ్డారు.
Date : 18-08-2025 - 10:12 IST -
#Andhra Pradesh
Election of the Vice President : ఒకే తాటిపై టీడీపీ , వైసీపీ !!
Election of the Vice President : తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రం టీడీపీ, వైసీపీ ఒకే నిర్ణయం తీసుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది
Date : 18-08-2025 - 8:30 IST -
#Speed News
CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి.. ఆయన నేపథ్యం ఇదే!
సీపీ రాధాకృష్ణన్ గవర్నర్గా అనేక రాష్ట్రాలకు సేవలందించారు. ఆయన ఝార్ఖండ్ పదవ గవర్నర్గా ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు పనిచేశారు.
Date : 17-08-2025 - 8:23 IST -
#India
Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
Date : 16-08-2025 - 3:32 IST -
#India
Parliament Monsoon Sessions : సభలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు : రాహుల్ గాంధీ
సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నిష్క్రమించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ..ప్రతిపక్ష నేతగా నాకు మాట్లాడే పూర్తి హక్కు ఉన్నా కూడా, అధికార పార్టీ నాకు అవకాశం ఇవ్వకుండా, మంత్రులకు మాత్రమే మాట్లాడేందుకు అనుమతిస్తోంది. ఇది ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అని వ్యాఖ్యానించారు.
Date : 21-07-2025 - 3:56 IST -
#South
NDA Seat Sharing: బీహార్లో ఎన్నికలు.. ఎన్డీఏలో సీట్ల పంపకానికి రెండు ఫార్ములాలు?
ఎన్డీఏలో సీట్ల పంపకం మొదటి ఫార్ములా ప్రకారం గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ సీటుపై తన అభ్యర్థిని నిలబెట్టకుండా, ఆ స్థానంలో మరో గఠన్ భాగస్వామి పార్టీకి అవకాశం ఇవ్వనుంది.
Date : 07-06-2025 - 12:05 IST -
#Telangana
KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర్ ఒక వ్యాసాన్ని పోస్ట్ చేస్తూ, రాజకీయాల్లో నాణ్యత లేకపోతే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
Date : 28-05-2025 - 1:51 IST -
#Andhra Pradesh
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
Date : 23-04-2025 - 12:56 IST -
#India
Split In NDA : ఎన్డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
‘‘నేను గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Split In NDA) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను.
Date : 15-04-2025 - 10:41 IST -
#Telangana
Telangana NDA : తెలంగాణలోనూ తెరపైకి ఎన్డీయే కూటమి?
బీజేపీ(Telangana NDA) బలోపేతం అయితే బీఆర్ఎస్కు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందనే లెక్కలు వేసే వాళ్లు కూడా ఉన్నారు.
Date : 09-03-2025 - 8:52 IST -
#Andhra Pradesh
AP Assembly : క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్
AP Assembly : గవర్నర్ ప్రసంగానికి (Governor's Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ (YCP) తీరును తీవ్రంగా విమర్శించారు
Date : 25-02-2025 - 5:18 IST -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
Date : 20-02-2025 - 1:03 IST