Nampally Court
-
#Telangana
High Court : ఫోన్ ట్యాపింగ్ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్రావుకు చుక్కెదురు
హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం(Phone tapping case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్రావుకు (DSP Praneeth Rao) హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జీ రాధారాణి తీర్పు వెలువరించారు. కాగా, […]
Published Date - 11:35 AM, Thu - 21 March 24 -
#Cinema
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కథ సమాప్తం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2017లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
Published Date - 11:01 PM, Thu - 1 February 24 -
#Speed News
Hero Venkatesh : హీరోలు వెంకటేష్, రానా, నిర్మాత సురేష్ బాబుకు షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
Hero Venkatesh : హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Published Date - 12:23 PM, Mon - 29 January 24 -
#Telangana
Telangana: ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్కు బెయిల్ మంజూరు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 07:16 PM, Sat - 21 October 23 -
#Speed News
Hyderabad: డ్రగ్స్ కేసులో కోర్టుకు హాజరై కోర్టు భవనం నుంచి దూకి ఆత్మహత్య
డ్రగ్స్ కేసులో పట్టుబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నిందితుడు సలీముద్దీన్(27) వృత్తిరీత్యా రాపిడో డ్రైవర్ గా పని చేసేవాడు
Published Date - 07:30 PM, Wed - 20 September 23 -
#Telangana
YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు
వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి హైకోర్టు సమన్లు జారీ చేసింది. వెంటనే కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
Published Date - 01:10 PM, Mon - 5 June 23 -
#Speed News
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై వైఎస్ షర్మిలపై పలు […]
Published Date - 05:36 PM, Tue - 25 April 23 -
#Speed News
TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీకేజీ నిందితుల్ని ప్రశ్నిస్తున్న ఈడీ…
TSPSC పేపర్ లీకేజి కేసులో ఈడీ ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారీ మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఈడీ ఆరోపిస్తుంది
Published Date - 12:07 PM, Mon - 17 April 23 -
#Speed News
YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 10:18 PM, Tue - 29 November 22 -
#Speed News
Raja Singh’s lawyer: రాజాసింగ్ న్యాయవాదిపై మతోన్మాది దాడి
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద అరెస్టు చేసిన
Published Date - 02:07 PM, Fri - 26 August 22 -
#Speed News
Raja Singh gets Bail: బ్రేకింగ్.. రాజాసింగ్ కు బెయిల్
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్టయిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే
Published Date - 09:01 PM, Tue - 23 August 22 -
#Speed News
Akbaruddin: అక్బరుద్దీన్ కు ఊరట.. వివాదాస్పద వ్యాఖ్యల కేసు కొట్టివేత
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది.
Published Date - 03:06 PM, Wed - 13 April 22 -
#Andhra Pradesh
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంపల్లికోర్టు విచారణ చేసింది. ఈ మేరకు సీఎం జగన్ విచారకు […]
Published Date - 04:07 PM, Thu - 24 March 22