Murder Case
-
#Telangana
KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు
KTR In UAE: దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పరిశ్రమలే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, దుందుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు నేపాలీ మృతి కేసులో దుబాయ్లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. […]
Date : 06-09-2023 - 10:17 IST -
#Telangana
Korutla Deepthi Case : దీప్తిని చంపింది చెల్లెలు, ఆమె ప్రియుడే.. వివరాలు వెల్లడించిన పోలీసులు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసు(Deepthi Case) నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
Date : 02-09-2023 - 9:00 IST -
#Speed News
Murder Case: అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ రిమాండ్
అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది.
Date : 10-06-2023 - 1:50 IST -
#Andhra Pradesh
Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సీబీఐ కి అవినాష్ రెడ్డి మరో జలక్
వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash) మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన రోజుల్లో విచారణకు రాలేనని తేల్చేశారు.
Date : 16-05-2023 - 1:40 IST -
#Andhra Pradesh
YS Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు భారీగా కోఠీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు
Date : 19-04-2023 - 3:23 IST -
#Andhra Pradesh
YS Avinash Reddy: హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే పలు ఆధారాలతో అరెస్టుల పరంపర కొనసాగిస్తోంది
Date : 17-04-2023 - 8:37 IST -
#Andhra Pradesh
YS Bhaskar Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్ రెడ్డిపై నమోదైన సెక్షన్స్ ఇవే.. నేడు సీబీఐ మేజిస్ట్రేట్ ముందుకు..?
వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)పై సీబీఐ (CBI) కీలక ఆరోపణలు చేసింది. వివేకా హత్యకేసులో భాస్కర్ రెడ్డిని కుట్రదారుడిగా పేర్కొంది. ‘‘సాక్ష్యాలు చెరిపేయడంలో కీలక పాత్ర పోషించారు.
Date : 16-04-2023 - 2:32 IST -
#India
Bengluru Crime: బెంగళూరులో దారుణం.. ప్లాస్టిక్ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం
బెంగళూరు (Bengluru)లోని సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ (SMVT) ప్రధాన గేటు వద్ద సోమవారం ఓ డ్రమ్ములో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
Date : 14-03-2023 - 1:19 IST -
#India
Bengaluru: బెంగుళూరులో యువతి దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru)లో యువతి దారుణ హత్యకు గురైంది. ఏపీలోని కాకినాడకు చెందిన లీల బెంగుళూరులో ఉంటుంది. ఆమెకు దినకర్ బాణాలతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి లీల తల్లిదండ్రులు వ్యతిరేకించారు.
Date : 01-03-2023 - 1:50 IST -
#Speed News
Student Naveen Murder Case: అమ్మాయి కోసం హత్య.. విచారణలో విస్తుపోయే విషయాలు
హైదరాబాద్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పగ తీర్చుకునేందుకు తన స్నేహితుడినే నరికి చంపాడు. విద్యార్థి గుండెను కోసి, ప్రైవేట్ పార్ట్ కూడా వేరు చేసేంత దారుణంగా హత్య (Murder) చేశారు. మృతుడు తనతో గతంలో సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని వేధించడంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.
Date : 26-02-2023 - 11:52 IST -
#Andhra Pradesh
CBI : వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి వైఎస్ఆర్సీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ రోజు (శనివారం) హైదరాబాద్లోని
Date : 28-01-2023 - 8:23 IST -
#India
Lakshadweep MP: హత్యకేసులో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లోని కోర్టు లక్షద్వీప్ ఎంపీ (Lakshadweep MP) మహ్మద్ ఫైజల్కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హత్యాయత్నం కేసులో ఎంపీ సహా మొత్తం నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.
Date : 12-01-2023 - 9:02 IST -
#Speed News
Sushant Murder Case: సుశాంత్ డెత్ పైన సీబీఐ విచారణ కోరిన సుశాంత్ సోదరి
బాలీవుడ్ (Bollywood) హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి రెండేళ్లు దాటినా,
Date : 27-12-2022 - 1:54 IST -
#India
Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి
ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్లోని ధోపూర్లో చోటుచేసుకుంది. భీమ్ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు.
Date : 22-12-2022 - 8:30 IST -
#Speed News
Karnataka : కర్ణాటకలో దారుణం.. స్టూడెంట్ని కొట్టి చంపిన టీచర్
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.గడగ్ జిల్లాలోని హాడ్లిన్ గ్రామంలో 4వ తరగతి స్టూడెంట్ని ముత్తప్ప అనే టీచర్ కొట్టి
Date : 19-12-2022 - 8:21 IST