Murder Case
-
#Telangana
Meerpet Murder: మీర్పేట్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. ఈ కథ వెనుక ఓ మహిళ..?
Meerpet Murder: ఆ స్టేట్మెంట్ ప్రకారం, సంక్రాంతి సెలవుల అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కూతురుకు భరించలేని దుర్వాసన వచ్చింది. తండ్రిని "అమ్మ ఎక్కడ?" అని అడగ్గా, అతను మౌనం వహించాడని ఆమె చెప్పింది.
Date : 24-01-2025 - 11:14 IST -
#Andhra Pradesh
Murder Case : శ్రీకాకుళం వివాహిత మృతి కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
Murder Case : కళావతి తరచూ సత్ సంఘం భజనలకు హాజరయ్యేది. కానీ, శనివారం ఉదయం కొత్త బట్టలు తీసుకోవడానికి వెళ్లిన కళావతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, ఆమె భజన కార్యక్రమాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు చింతించసాగారు.
Date : 20-01-2025 - 7:23 IST -
#India
Kerala Nurse Vs Yemen: యెమన్లో కేరళ నర్సుకు మరణశిక్ష.. రంగంలోకి భారత్.. ఏమిటీ కేసు ?
నిమిషా ప్రియ(Kerala Nurse Vs Yemen) కేరళలోని పాలక్కడ్ జిల్లా వాస్తవ్యురాలు. ఆమె ఉపాధి కోసం 2008లో యెమన్కు వెళ్లారు.
Date : 31-12-2024 - 12:16 IST -
#India
Court Sentences Death Penalty: మైనర్ బాలికపై అత్యాచారం.. మరణశిక్ష విధించిన కోర్టు.. ఎక్కడంటే..?
ఈ హృదయ విదారక సంఘటన ఆగస్ట్ 21, 2023న మైనర్ బాలిక తన పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగింది.
Date : 08-09-2024 - 11:45 IST -
#India
Kolkata Doctor Rape-Murder: యువ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. పలు కీలక విషయాలు వెల్లడి..!
బాధితురాలి విభాగంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్ గురించి చర్చ జరిగింది. ఆమె దానిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
Date : 18-08-2024 - 10:32 IST -
#India
Doctor Rape-Murder Case: కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం, ఆస్పత్రి క్లోజ్
నిరసన కారులు ఆర్జి కర్ హాస్పిటల్ సమీపంలోని పోలీసు బారికేడ్ను బద్దలు కొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది
Date : 16-08-2024 - 12:45 IST -
#Trending
Sheikh Hasina :షేక్ హసీనా పై మర్డర్ కేసు నమోదు
ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు. యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా
Date : 13-08-2024 - 3:39 IST -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ ట్వీట్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ఆరోపించారు.
Date : 18-07-2024 - 11:36 IST -
#Andhra Pradesh
YS Jagan: మాజీ సీఎం జగన్పై హత్యాయత్నం కేసు నమోదు
ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు వైసీపీ హయాంలో ఉన్న సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయపాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 12-07-2024 - 2:58 IST -
#India
Dera Chief : డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ నిర్దోషి.. హైకోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ నగరం సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ఊరటనిచ్చేలా పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 28-05-2024 - 1:15 IST -
#World
Pakistan Man Killed Wife: పాకిస్థాన్లో దారుణం.. భార్య, పిల్లలను గొడ్డలితో నరికి హత్య
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ఓ వ్యక్తి తన 7 మంది పిల్లలు, భార్యపై గొడ్డలితో దాడి చేసిన షాకింగ్ కేసు (Pakistan Man Killed Wife) పాకిస్థాన్ నుండి వెలుగులోకి వచ్చింది.
Date : 12-04-2024 - 12:26 IST -
#South
Death Sentence: 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష.. కారణమిదే..?
ఆర్ఎస్ఎస్ నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో కేరళలోని స్థానిక కోర్టు 15 మంది పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు మరణశిక్ష (Death Sentence) విధించింది. న్యాయవాది, ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కేసులో ఈ నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Date : 30-01-2024 - 12:36 IST -
#Speed News
Murder Case: కామారెడ్డి హత్య కేసు, ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
Murder Case: సంచలనం సృష్టించిన ఆరుగురు సభ్యుల కుటుంబ హత్య కేసులో, పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. మాక్లూర్ మండలం మదనపల్లి అటవీ ప్రాంతంలో, బాసర సమీపంలో గోదావరి నదిపై వంతెన వద్ద పూణె ప్రసాద్, అతని భార్య రమణి అలియాస్ సాన్వి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. ఇప్పటికే కవల పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రశాంత్ యాదవ్తో పాటు అతని […]
Date : 22-12-2023 - 10:44 IST -
#Speed News
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Date : 06-11-2023 - 2:11 IST -
#Andhra Pradesh
Murder Case : అక్రమ సంబంధం కోసం హత్య చేసిన వాలంటీర్.. సుపారీ ఇచ్చి మరీ..
వాలంటీర్ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ని హత్య చేయించాడు.
Date : 07-09-2023 - 10:00 IST