Muchintal
-
#Telangana
Protocol Issues : మహాక్రతువుల్లో ‘ప్రొటోకాల్’ రగడ
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ ఇష్యూ రాజకీయాన్ని సంతరించుకుంది.
Published Date - 01:20 PM, Mon - 28 March 22 -
#Telangana
Exclusive Inside Story : ‘ముచ్చింతల్’ కోట రహస్యం!
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చినజియ్యర్ స్వామి మధ్య అగాధాన్ని పెంచింది.
Published Date - 03:28 PM, Wed - 16 March 22 -
#Telangana
Chinna Jeeyar: మౌనం వీడిన జీయర్.. కేసీఆర్ తో విభేదాలపై క్లారిటీ!
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి.
Published Date - 11:59 AM, Sat - 19 February 22 -
#Speed News
Chinna Jeeyar Dance : జీయరు జీయరు జీయరూ.. వైరల్ సాంగ్
ముచ్చింత్లో రామానుజ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా చినజీయర్ స్వామిపై రాసిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది
Published Date - 05:16 PM, Sat - 12 February 22 -
#Speed News
Rajnath Singh: రామానుజుడి సేవలో రాజ్ నాథ్ సింగ్!
రామానుజాచార్య బోధనలు, ఆదర్శాలు, విలువలను రాబోయే సంవత్సరాల్లో వ్యాప్తి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Published Date - 12:19 AM, Fri - 11 February 22 -
#Speed News
Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
Published Date - 10:32 PM, Tue - 8 February 22 -
#Andhra Pradesh
Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది.
Published Date - 06:24 AM, Tue - 8 February 22 -
#Speed News
CM Jagan: ఇవాళ హైదరాబాద్ కు జగన్ రాక!
నేడు హైదరాబాద్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు.
Published Date - 01:03 PM, Mon - 7 February 22 -
#Speed News
CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. సోమవారమే యాదాద్రి టూర్!
కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం యాదాద్రి పర్యటన కు వెళ్లనున్నట్టు సమాచారం.
Published Date - 11:33 PM, Sun - 6 February 22 -
#Speed News
Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!
భారత స్వాతంత్య్ర పోరాటం సమానత్వ స్ఫూర్తితో సాగిందని, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Published Date - 10:35 PM, Sat - 5 February 22 -
#Speed News
PM Modi: నేడు హైదరాబాద్ కు ‘మోదీ’… పీఎం వెంటే తెలంగాణ సీఎం…!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు
Published Date - 10:06 AM, Sat - 5 February 22 -
#Speed News
PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
Published Date - 04:21 PM, Thu - 3 February 22 -
#Speed News
Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ
శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
Published Date - 06:55 PM, Wed - 2 February 22 -
#Speed News
Muchintal village: ముచ్చింతల్ ముస్తాబవుతోంది!
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో
Published Date - 12:53 PM, Sat - 29 January 22 -
#Telangana
Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!
వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.
Published Date - 04:45 PM, Mon - 17 January 22