MP Pemmasani Chandrasekhar
-
#Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్తో చర్చలు జరిగాయని చెప్పారు. అమరావతి రాజధానిగా శాశ్వతమన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని రాజధాని చట్టబద్ధతకు కేంద్రం అంగీకారం […]
Date : 22-12-2025 - 12:00 IST -
#Andhra Pradesh
MP Pemmasani: పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది
MP Pemmasani: వీటిని పరిష్కరించాలని గతంలో అనేకసార్లు ప్రజలు కోరినా, వాటిని ఏ అధికార పార్టీ నేతలు పట్టించుకున్న దాఖలు లేవు
Date : 15-01-2025 - 11:14 IST