Maoist Party
-
#India
Maoists: మారేడుమిల్లి ఎన్కౌంటర్పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన
ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరికొందరు సహచరులతో కలిసి వైద్య చికిత్స కోసం విజయవాడకు వెళ్లారట.
Published Date - 05:50 PM, Fri - 21 November 25 -
#India
Madvi Hidma : హిడ్మా ఎన్కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!
ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో హిడ్మా ఎన్కౌంటర్ కట్టు కథ అని ఆరోపించింది. నిరాయుధులుగా ఉన్నవారిని నవంబర్ 15న అదుపులోకి తీసుకుని.. నవంబర్ 18న బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్రం డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబీ చేసిందని పేర్కొంది. ఈ సందర్భంగా హిడ్మాను ఓ మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించింది. […]
Published Date - 03:58 PM, Fri - 21 November 25 -
#India
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరింది.
Published Date - 08:23 AM, Tue - 21 October 25 -
#Andhra Pradesh
Abhay : వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు
Abhay : వేణుగోపాల్ (Venugopal) అసలు వ్యక్తిత్వం మల్లోజుల కుటుంబంతో ముడిపడి ఉంది. ఆయన మావోయిస్టు అగ్రనేతగా పేరొందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్కి తమ్ముడు. కిషన్ అనేక ఏళ్ల పాటు మావోయిస్టు పోరాటానికి అగ్రభాగాన నిలిచారు
Published Date - 12:45 PM, Tue - 23 September 25 -
#Telangana
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!
జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Published Date - 10:38 AM, Thu - 26 June 25 -
#Telangana
Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే.
Published Date - 09:56 PM, Sat - 18 January 25 -
#Telangana
Telangana Bandh: ఆ రోజు తెలంగాణ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ!
మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో.. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు.
Published Date - 10:37 PM, Thu - 5 December 24 -
#Speed News
Maoist Party : ప్రజలకు ఆ డబ్బు తిరిగివ్వకుంటే శిక్ష తప్పదు.. మావోయిస్టుల సంచలన లేఖ
ఈ లేఖ మావోయిస్టు పార్టీ(Maoist Party) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైంది.
Published Date - 01:22 PM, Wed - 30 October 24 -
#Speed News
Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ
Maoist Party - KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు.
Published Date - 12:08 PM, Wed - 3 January 24 -
#Telangana
Maoist Party : బిఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
మావోయిస్టు పార్టీ బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. దొరల కుటుంబ పాలన సాగిస్తూ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను కొద్దిమంది దోపిడీదారులు మాత్రమే అనుభవిస్తున్నారని
Published Date - 03:30 PM, Sat - 18 November 23 -
#Telangana
Gaddar : ఎట్టకేలకు గద్దర్ మృతిపై స్పందించిన మావోయిస్టు పార్టీ..
నిన్నటి నుంచి కూడా గద్దర్ మరణంపై మావోయిస్టు పార్టీ స్పందించకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఎట్టకేలకు గద్దర్ మృతిపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖని విడుదల చేసింది.
Published Date - 06:31 PM, Mon - 7 August 23