Manipur Violence
-
#Speed News
Manipur Violence: మణిపూర్లో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి నిప్పు
మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్లో గురువారం రాత్రి కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి ఒక గుంపు నిప్పుపెట్టింది.
Date : 16-06-2023 - 8:30 IST -
#Speed News
Manipur: మణిపూర్లో మళ్లీ హింస.. కాల్పుల్లో 9 మంది మృతి
హింసాత్మకంగా దెబ్బతిన్న మణిపూర్ (Manipur)లో శాంతి ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అందిన సమాచారం ప్రకారం.. మణిపూర్ (Manipur)లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్లోక్ ప్రాంతంలో తాజాగా జరిగిన హింసలో తొమ్మిది మంది మరణించారు.
Date : 14-06-2023 - 11:48 IST -
#India
Manipur Violence : మణిపూర్లో హింసాత్మక ఘర్షణలకు స్వస్తి పలికేలా శాంతి కమిటి..
జూన్1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్లో పర్యటించారు. స్థానిక అధికారులు, నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మణిపూర్ గవర్నర్(Governer) అనసూయా ఉయికే ఆధ్వర్యంలో శాంతి కమిటీ వేస్తామని తెలిపారు.
Date : 10-06-2023 - 8:00 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్లో మరో ముగ్గురు మృతి.. భద్రతా సిబ్బంది వేషంలో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు
కుల హింసకు గురైన మణిపూర్ (Manipur Violence)లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 10-06-2023 - 7:15 IST -
#Speed News
Violence In Manipur: మణిపూర్లో మళ్లీ హింసాకాండ.. రెండు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
మణిపూర్లోని (Violence In Manipur) ఇంఫాల్లో సోమవారం ఉదయం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కాంగ్చుప్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 06-06-2023 - 6:53 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్ హింసపై న్యాయ కమిషన్ ఏర్పాటు
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది హోం మంత్రిత్వ శాఖ. ఆదివారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది
Date : 04-06-2023 - 7:35 IST -
#Telangana
Telangana Politics: ఎంఐఎం, బీజేపీపై మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణాలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మద్య దోస్తీ తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎలెక్షన్స్ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. మద్దతు కావాల్సిన సమయంలో ఎంఐఎం బీఆర్ఎస్ వెంట ఉంటుంది.
Date : 01-06-2023 - 4:51 IST -
#Speed News
Manipur Violence: మణిపూర్ హింసాకాండ…రంగంలోకి దిగిన అమిత్ షా
మణిపూర్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇంఫాల్ చేరుకున్న అమిత్ షా.. ఇప్పటి వరకు పలు సమావేశాలు నిర్వహించారు
Date : 30-05-2023 - 8:05 IST -
#India
Manipur Violence : మణిపూర్ హింసాకాండలో మరో ఐదుగురు మృతి
మణిపూర్లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు.
Date : 29-05-2023 - 9:42 IST -
#India
Shashi Tharoor: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలి.. కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్
మణిపూర్ (Manipur)లో ఆదివాసీలు, ఆధిపత్య మైతీ కమ్యూనిటీ సభ్యుల మధ్య వివాదంపై కాంగ్రెస్ నేత శశిథరూర్ (Shashi Tharoor) బీజేపీని టార్గెట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని శశిథరూర్ (Shashi Tharoor) డిమాండ్ చేశారు.
Date : 07-05-2023 - 1:07 IST -
#India
Manipur: మణిపూర్లో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ తర్వాత చాలా ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఇదిలా ఉండగా.. చురాచంద్పూర్ (Churachandpur) జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడినందున, చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew)లో పాక్షిక సడలింపు ప్రకటించారు.
Date : 07-05-2023 - 9:34 IST -
#Speed News
Manipur violence: మణిపూర్లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ
మణిపూర్లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు
Date : 06-05-2023 - 9:46 IST -
#India
Manipur: మణిపూర్లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.
Date : 06-05-2023 - 1:49 IST -
#India
Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి
మణిపూర్ (Manipur) మరోసారి హింసాకాండలో దగ్ధమైంది. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అల్లర్లకు వ్యతిరేకంగా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
Date : 06-05-2023 - 7:32 IST -
#India
Manipur Violence: మండుతున్న మణిపూర్.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) దగ్ధమవుతోంది. దీనికి సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం (మే 04) మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్తో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.
Date : 05-05-2023 - 7:50 IST