Mallikarjun Kharge
-
#India
Senthil Balaji Arrest: తమిళనాడు మంత్రి అరెస్టు కేవలం ప్రతీకార చర్య: ప్రతిపక్షాలు
తమిళనాడులో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది
Date : 14-06-2023 - 5:54 IST -
#India
Mission 24: మిషన్ 24… విపక్షాల ఐక్యతకు నితీష్ దూకుడు
ప్రధాని నరేంద్ర మోడీపై విపక్షాలు యుద్ధం ప్రకటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల్లో జోష్ కనిపిస్తుంది.
Date : 22-05-2023 - 7:55 IST -
#Telangana
Target Telangana : ఇక కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణ.. 24న కీలక భేటీ
కర్ణాటకలో ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ కొత్త టార్గెట్ ను(Target Telangana) పెట్టుకుంది.
Date : 21-05-2023 - 2:53 IST -
#South
Karnataka: కర్ణాటక పీఠంపై నేడు కాంగ్రెస్ అధిష్టానం భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..?
కర్ణాటక (Karnataka) కొత్త ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో ఎలాంటి ఫలితం లేకపోవడంతో నేడు మరోసారి దీనిపై చర్చ జరగనుంది.
Date : 16-05-2023 - 7:43 IST -
#South
Karnataka CM: ఢిల్లీకి సిద్దరామయ్య.. డీకే రూటేటో ??
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారితో గెలుపొందింది. ఈ పోరులో బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఇక జేడీఎస్ ఏ మాత్రం ప్రభావం చూపలేదు.
Date : 15-05-2023 - 11:46 IST -
#South
Karnataka CM Post : “జై బజరంగ్ బలి.. బ్రేక్ కరప్షన్ కీ నాలీ” : ఖర్గే
కర్ణాటక సీఎం పదవి రేసు (Karnataka CM Post) లో తాను లేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Karnataka CM Post) ఎవరు కావాలనేది పార్టీ ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.
Date : 07-05-2023 - 4:41 IST -
#South
Karnataka 2023 : కర్ణాటక ఎన్నికల్లో `ఖర్గే` హత్య వ్యాఖ్యల రచ్చ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన `సుఫారీ`((karnataka 2023) వ్యవహారం కర్ణాటక ఎన్నికల్లోనూ తెర మీదకు వచ్చింది.
Date : 06-05-2023 - 4:23 IST -
#India
Mallikarjun Kharge: మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు
Date : 17-04-2023 - 12:53 IST -
#India
Unite Opposition : విపక్ష కూటమికి నితీష్ జై, ఢిల్లీలో భేటీ
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition) అయింది.
Date : 12-04-2023 - 3:28 IST -
#Trending
Komati Reddy Venkat Reddy : కాంగ్రెస్ చీఫ్ తో కోమటిరెడ్డి భేటీ..!
కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ (Telangana PCC) కమిటీలను ప్రకటించగా, ఎంపీ కోమటిరెడ్డి
Date : 14-12-2022 - 5:37 IST -
#Telangana
Bakka Judson : కాబోయే TPCC నేనే – బక్క జడ్సన్ సంచలనం
ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ (Bakka Judson ) బాంబు పేల్చారు. తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ తన బయోడేటాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు(Mallikarjun Kharge) పంపారు. కొత్త పీసీసీ వేసినప్పుడు తనను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. తాజాగా ప్రకటించిన డీసీసీ లిస్ట్పై Hashtag Uతో మాట్లాడిన ఆయన.. రేవంత్ ఇప్పటికే చాలా కష్టపడ్డారని, ఇక రెస్ట్ తీసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయం ఏ మాత్రం లేకుండా లిస్ట్ తయారుచేశారని రేవంత్పై (Revanth Reddy) […]
Date : 13-12-2022 - 5:06 IST -
#India
G20 summit 2023: ప్రధాని అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం.. సీఎం కేసీఆర్ డుమ్మా..!
భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను
Date : 06-12-2022 - 8:57 IST -
#Telangana
TCongress: టీ కాంగ్రెస్పై ఖర్గే ఫోకస్.. అసంతృప్తులపై ఆచీతూచీ!
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి
Date : 25-11-2022 - 11:45 IST -
#India
Rajastan : ఖర్గేకు రక్తంతో లేఖ రాసి పంపించిన కాంగ్రెస్ నేత..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజస్తాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రక్తంతో రాసిన లేఖను పంపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెప్టెంబర్ లో ఏం జరిగిందో మీకు తెలుసనని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ ల రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో రాజస్థాన్ కు రానున్నారు. రాజస్థాన్ విషయంలో మీరు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటారని సాధారణ పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు […]
Date : 19-11-2022 - 7:00 IST -
#India
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను సీరియస్ గా తీసుకోనుంది. ఇప్పటి వరకు సాగిన భారత్ జోడో యాత్రను సమీక్షించడంతో పాటు రాజకీయ సవాళ్ల మీద రూట్ మ్యాప్ తయారు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Date : 12-11-2022 - 1:54 IST